కరీంనగర్

స్కూలు బస్సు బోల్తా:15మందికి గాయాలు…

కరీంనగర్: పెద్దపల్లి మండలం బోజన్నపేటలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులకు చికిత్స నిమిత్తం సమీప …

ఉపాధి కింద కూడా చెరువు పనులు : కలెక్టర్‌

కరీంనగర్‌,ఏప్రిల్‌1 : జిల్లాలో మిషన్‌ కాకతీయ కింద ఎంపిక కాని  చెరువుల పూడికతీత పనులను ఉపాధి కింద చేపట్టాలని నిర్ణయించారు.  ఈ మేరకు కలెక్టర్‌ నీతూకుమారి ప్రసాద్‌ …

చంద్రగ్రహణంతో ప్రధాన ఆలయాల మూసివేత

కరీంనగర్‌,ఏప్రిల్‌ 1 :  ఏప్రిల్‌ 4న చంద్రగ్రహణం పురస్కరించుకుని పలు ఆలయాలను మూసివేయనున్నారు. ఆనాడు జిల్లాలో ప్రధాన ఆలయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మూతపడనున్నాయి. ఇందులో …

భర్తపై కత్తిపీటతో దాడి

కరీంనగర్ : భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య కత్తిపీటతో అతనిపై దాడి చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం, పగడపల్లి గ్రామంలో మంగళవారం …

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల గ్రామంలో పెద్ద చెరువు పూడికతీత పనులను కేటీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయ …

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి : బంధువుల ఆందోళన

గోదావరిఖని : ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణించడంతో అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ …

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ వస్తుందన్నారు ఎమ్మెల్యే బొడిగె శోభ. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలో చెరువుల పునరుద్ధరణ పనులను ఆమె ప్రారంభించారు. పూడిక …

తుపాకీతో సమావేశాలకు హాజరైన జడ్పీటీసీ సభ్యుడు

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం జడ్పీటీసీ నారాయణ రెడ్డి జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరానికి తన లైసెన్స్‌ తుపాకి తీసుకురావడంతో రసాభాస చోటు చేసుకుంది. …

కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దు..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దయ్యింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.

కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి మృతి

కరీంనగర్‌, మార్చి 29 : కుమారుడి మృతిని తట్టుకోలేక ఓ తండ్రి గుండె ఆగింది. ఈ విషాద ఘటన కరీంనగర్‌ జిల్లా చెదురుమామిడి మండలం బొమ్మనపల్లిలో చోటుచేసుకుంది. …