కరీంనగర్

నగరంలో సినీనటి కాజల్‌ సందడి

కరీంనగర్‌, మార్చి 29: నగరంలో సినీనటి కాజల్‌ అగర్వాల్‌ ఆదివారం సందడి చేశారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన మాంగల్య షాపింగ్‌మాల్‌ని ఆమె ప్రారంభించారు. దీంతో తమ అభిమాన …

ఒకే కుటుంబంలో మూడ్రోజుల్లో ముగ్గురి మృతి…

చిగురుమామిడి(కరీంనగర్ జిల్లా): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వివిధ కారణాలతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి …

వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

కరీంనగర్‌, మార్చి 28 : కరీంనగర్‌ జిల్లా వేములవాడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడులలు జరిగాయి. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు …

29న టిడిపి వ్యవస్థాపక దినోత్సవం

కరీంనగర్‌,మార్చి26 (జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ స్థాపించి 33 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 29న జిల్లావ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు  …

కళాశాలలో విషాద ఛాయలు

కరీంనగర్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : అటు కళాశాలలో ఇటు విద్యార్థుల ఇళ్లలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. అప్పటి వరకు తమతో ఉండి వెళ్లిన విద్యార్థులు మృతి ప్రతిమ మెడికల్‌ …

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్ (కాల్వ శ్రీరామ్‌పూర్) : కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరామ్‌పూర్ మండలం ఊశన్నపల్లి గ్రామానికి చెందిన ఎం.శంకరమ్మ(20) అనే డిగ్రీ విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. …

గోనెసంచిలో మృతదేహం

రామగుండం (కరీంనగర్): కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రామగుండం సమీపంలో గోలివాడలో గోదావరి నది ఒడ్డున బుధవారం …

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌, మార్చి 25: జిల్లాలోని కాల్వ శ్రీరామ్‌పూర్‌ మండలం ఊశన్నపల్లిలో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. సమాచారం అందుకున్న …

లారీ దగ్ధం

కరీంనగర్‌, (మార్చి24): కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ప్రమాదం జరిగింది. బి పవర్‌హౌస్‌ వద్ద ప్రయాణిస్తున్న లారీకి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో, లారీ అక్కడికక్కడే దగ్ధమైంది. ప్రమాదంలో …

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు: నాయిని

కరీంనగర్: కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరి పుష్కర ఘూట్లను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గోదావరి పుష్కరాలకు కుంభమేళాను తలపించేలా …