కరీంనగర్
మత్స్యకారుల వలలో చిక్కి కొండ చిలువ మృతి
కరీంనగర్: మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం గోదావరిలో జాలర్ల వలకు కొండ చిలువ చిక్కింది. అయితే కొద్ది సేపటి క్రితమే మృతి చెందినది.
కానిపర్తిలో విద్యుత్ ట్రాన్స్పార్మర్లను ద్వసంచేసి కాపర్వైరు-అపహరణ
కరీంనగర్: కమలాపూర్ మండలంలోని కానిపర్తిలో గురువారం రాత్రి 4విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ద్వంసం చేసి కాపర్ వైరును దుండగులు అపహరించినట్లు గ్రామాస్థులు తెలిపారు.
90వేల టేకు మొక్కల పెంపకానికి 15లక్షల నిధులు మంజూరు
గంగాధర: మండలంలో ఉపాధిహామి పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో 90వేల టూకు మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందెకోసం 15లక్షల రూపాయాలు మంజూరైనట్లు తెలిపారు.
భారీ వర్షానికి గంగాధరలో కూలిన ఇళ్లు-500ఎకరాల పంట మునక
కరీంనగర్: గంగాధరలో భారీ వర్షం కారణంగా సిమత్నగర్, తాడిజర్రి గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. గంటపాటు కురిసిన వర్షానికి 500ఎకరాల్లో పంటలు మునిగి పోయాయి.
రామగుండంలో భారీ వర్షం-జలమయమైన లోతట్టు ప్రాంతాలు
కరీంనగర్:రామగుండంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్యోతినగర్ సయీపంలోని రామయ్యపల్లి, అన్నపూర్ణకాలనీ, న్యూకోరట్పల్లి, మల్కాపూర్, గోదావరిఖనిలోని సీతానగర్,అశోక్నగర్ ప్రాంతాల్లోకి నీరు చేరింది.
వర్షంతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
రామగుండం: భారీ వర్షం కారణంగా రామగుండం- 3,ఓసీపీ -1,2 గనుల్లోకి నీరు చేరింది. దీంతో 15 వేల టన్నుట బొగ్గు ఉత్పత్తి నలిచిపోయిందని అధికారులు తెలియజేశారు.
తాజావార్తలు
- అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
- భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
- ‘జీ రామ్ జీ’కి లోక్సభ ఆమోదం
- రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు
- ఢిల్లీని కప్పేసిన పొగమంచు
- తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి
- అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం
- సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని
- ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి
- 27 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాడు
- మరిన్ని వార్తలు



