కరీంనగర్

సింగరేణిలో మరణ మృదంగం…!

గోదావరిఖని, ఆగస్టు 11 (జనంసాక్షి) : సింగరేణి కాలరీస్‌ రామగుండం రీజియన్‌లో మరణ మృదంగం తేరలేసింది. వరస క్రమంలో జరుగుతున్న ప్రమాధ ఘటనలు కార్మికులను భయాందోళనలకు గురిచేస్తోంది. …

సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడంలో సహకార సంఘాల పాత్ర కీలకం

హుజూరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో సహకార సంఘాల పాత్ర కీలకం అని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఎంపీ పొన్నం …

వట్టి మాటలు కట్టిపెట్టు..

చిత్తశుద్ధి ఉంటే నేదునూరుకు బడ్జెట్‌ కేటాయించి పనులు ప్రారంభించు .. సీఎంకు పొన్నం హితవు హుజూరాబాద్‌, ఆగష్టు 11, జనం సాక్షి : సీఎం వట్టిమాటలు కట్టిపెట్టి, …

ఉపాధి వేటలో.. చితికిన బతుకు

  సిరిసిల్ల, ఆగస్టు 9 (జనంసాక్షి) : ఉపాధి వేటలో గల్ఫ్‌ బాట పట్టిన వలస కూలీ ప్రమాదంలో మరణించగా కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం …

పేద విద్యార్థులకు నోట్‌ బుక్కుల పంపిణీ

సిరిసిల్ల, ఆగస్టు 9 (జనంసాక్షి) : షేక్‌ సాలెహ ఎడ్యూకేషనల్‌ ట్రస్టు నిర్వహకులు పేద విద్యార్థులకు ఉచితంగా నోటు బుక్కులు పంపిణీ చేయడం అభినందనీయమని సిరిసిల్ల మజీద్‌ …

స్వాతంత్య్రం రావడానికి స్ఫూర్తి క్విట్‌ ఇండియా ఉద్యమం ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్‌

నిజామాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్‌ గురువారం ఎగుర …

ఈద్గా పరిసరాలను శుభ్రం చేయాలి

కరీంనగర్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : నగరంలోని అతి ప్రాముఖ్యత కలిగిన ఈద్గా చుట్టూ మురుగునీరు  చేరి అపరిశుభ్రంగా తయారైందని, కావున వెంటనే ఈద్గా పరిసరాలను శుభ్రం …

ప్రజలపై కరువు ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : కరువు ప్రభావం ప్రజల మీద పడకుండా అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, నిపత్తుల శాఖామాత్యులు ఎన్‌. రాఘువీరారెడ్డి తెలిపారు. …

రీయింబర్స్‌మెంట్‌పై నిరసనల వెల్లువ

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : పేద విద్యార్థులకు, ర్యాంకులు సాధిస్తున్నవారికి ఉన్నత విద్యను దూరం చేయొద్దని డిమాండ్‌ చేస్తూ గురు వారం ఎస్‌ఐఓ కరీంనగర్‌ …

ఎస్టీ వర్గీకరణ జరగాలి

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ఎన్నొ ఉపకులాలుగా ఉన్న షెడ్యూలు జాతులు కొండకోనల్లో అటవీ ప్రాంతాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని, ప్రధానంగా ఆదివాసీలు విద్య, …

తాజావార్తలు