కరీంనగర్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

కాటారం: మండలంలోని విలాసాగర్‌లోని కాటారంకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను కాటారం తహశీల్థార్‌ రాజు పట్టుకున్నారు. దీనిపై మూడువేల రూపాయల జరిమానా విధించారు. ఆయన వెంట ఆర్‌ఐ …

మైత్రి పరివార్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల వనరుల కేంద్రం ఆవరణలో మైత్రి పరివార్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో టేకు మొక్కలను నాటే కార్యక్రమం జరిగింది. సామాజిక సేవలో భాగస్వాములు కావటంతో …

బొగ్గు ఉత్పత్తి లక్ష్యమే ప్రధాన సవాల్‌

గోదావరిఖని, ఆగష్టు 16, (జనంసాక్షి):సింగరేణిలో నిర్దేశిత ఉత్పాదిత లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు ప్రధాన సవాల్‌గా స్వీకరించారని… సింగరేణి సిఅండ్‌ఎండి సుతీర్థ భట్టాచార్య అన్నారు. గురువారం గోదావరిఖనికి వచ్చిన …

పంచాయతీ కార్యాలయంలో విద్యుత్‌ సిబ్బంది నిర్భంధం

మానకొండూరు: గట్టుదుద్దెనపల్లి గ్రామంలో అప్రకటిత విద్యుత్‌కోతలకు నిరసనగా నలుగురు విద్యుత్‌ సిబ్బందిని రైతులు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్భంధించారు. రెండుగంటలపాటు లోపల ఉంచారు. రాత్రివేళల్లో విద్యుత్‌ లేక ఇబ్బందులు …

కాంట్రాక్ట్‌ కార్యదర్శిలను లెగ్యూరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరావదిక సమ్మె

కరీంనగర్‌(టౌన్‌): కొత్తగా భర్తి చేయనున్న పంచాయతి కార్యదర్శిలను నియమించడానికి ముందే గ్రామ పంచాయితీలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న  కాంట్రాక్ట్‌ కార్యదర్శిలను లెగ్యూరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరావదిక సమ్మే …

జిల్లా విద్యాశాఖాధికారి కార్యలయం ముట్టడించిన పండిత్‌ టీచర్లు

కరీంనగర్‌(టౌన్‌): జిల్లాలోని పండిత్‌ టీచర్లను పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ స్కేల్‌ను వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ రోజు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యలయాన్ని పండిత్‌ టీచర్లు …

వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, శిశువు మృతి

కరీంనగర్‌: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీతోపాటు శిశువు మృతి  చెందింది. హుస్నాబాద్‌ మండలం మండాపూర్‌ గ్రామాకిని చెందిన ఆకల రజితను ప్రసవం కోసం …

ఎన్టీపీసీలో 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగావాట్ల విద్యుత్‌  ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు అధికారులు …

స్వాతంత్య్ర దినోత్సవ వేడకల్లో జాతి నాయకులను మరచిన ప్రభుత్వ యంత్రంగం, మంత్రులు-శాసన సభ్యులు.

కరీంనగర్‌:(టౌన్‌) తెలంగాణ మాల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అంబెడ్కర్‌ విగ్రహనికి పూల మాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర …

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ జిల్లా కురుమ సంఘం

కరీంనగర్‌:(టౌన్‌) కురుమ సంఘం నగర అధ్యక్షుడు బీర్ల నర్సయ్య ఆధ్వర్యంలో కొత్త కురుమవాడ(విద్యానగర్‌) లో జెండా ఆవిష్కరించారు. దేశం కోసం పోరాడిన నాయకుల గూర్చి మాట్లాడినారు. ఈ …