కరీంనగర్

కరీంనగర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కరీంనగర్‌: నగరంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్‌ స్మీతాసబర్వాల్‌, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. పోలీసులనుండి గౌరవ వందనం స్వీకరించారు. …

ఇసుక మాఫియాపై అధికారుల దాడులు, 120 ట్రాక్టర్ల పట్టివేత

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలోని మానేరు వాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక మాఫియాపై రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు. ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్న 120 ట్రాక్టర్లను …

నాటుసారా కేంద్రాలపై అబ్కారీ అధికారుల దాడి

ధర్మపురి: మండలంలోని బుగ్గారం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం నాటుసారా కేంద్రాలపై అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ సంధర్భంగా 5500లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం …

రాయపట్నం వద్ద ఇద్దరు గొలుసు దొంగల అరెస్ట్‌

కరీంనగర్‌: ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గొలుసు ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 18.5 తులాల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు …

గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి కార్మికుడు

గోదావరిఖని: సింగరేణి ఓసీటీ 3లోని వర్క్‌షాపులో పనిచేసే మధూసుదన్‌ రావు(45) గుండెపోటుతో మృతి చెందాడు. కార్మికుడు పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సింగరేణి ఆసుపత్రికి …

సింగాపురం కిట్స్‌లో ‘ఎన్‌ఆర్‌ఐ’ సినిమా షూటింగ్‌ – క్లాప్‌ కొట్టిన ఎమ్మెల్సీ నారదాసు

హుజూరాబాద్‌ టౌన్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : మాజీ మంత్రి కెప్టెన్‌ వి లక్ష్మికాంతరావు మేనల్లుడు, మానకొండూర్‌కు చెందిన జీవి రఘునందన్‌రావు నిర్మాతగా, స్వీయా దర్శకత్వంలో రూపొందుతున్న …

1800 కోట్లతో కంతనపల్లి ప్రాజెక్టు పనులు : గండ్ర

శాయంపేట, అగస్టు 11 (జనంసాక్షి) : వరంగల్‌ జిల్లాలో గల కంతనపల్లి ప్రాజెక్టు పనులను 1800 కోట్లతో త్వరలో ప్రారంభించనున్నట్లు చీఫ్‌ విప్‌, భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే …

ఇఫ్తార్‌లో పాల్గొన్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే

ఆర్మూర్‌ ఆగస్టు 11 (జనంసాక్షి) : ఆర్మూర్‌ పట్టణంలోని సైదాబాద్‌లోని షాదిఖానలో టిడిపి ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో శనివారం సాయంత్రం ఆర్మూర్‌ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మా పాల్గొన్నా రు. …

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

మెట్‌పల్లి, ఆగస్టు 11 (జనంసాక్షి) : పట్టణంలోని యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పోలీస్‌ ఠాణాలో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలం …

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి

సిరిసిల్ల, ఆగస్టు 11 (జనంసాక్షి) : నియోజక వర్గంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల శాసన సభ్యులు కెటిఆర్‌ రెవెన్యూ అధికారులకు సూచించారు.శుక్రవారం …

తాజావార్తలు