కరీంనగర్

కారు ఢీకొని వృద్ధుడు మృతి

ఎల్కతుర్తి : మండలం కేంద్రంలో కారు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు ఆడెపులక్ష్మీనారాక్ష్మీయాణ (65) అనే విశ్రాంత ఉద్యోగిని కారు ఢీకొనడంతో ఆయన అక్కడి కక్కడే మృతి చెందాడు,

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఆసిఫ్‌ పాషా

గోదావరిఖని :ఎన్టీపీసీ .జ్యోతినగర్‌ ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ జంపయ్యపై ఐఎన్‌ టీయూసీనాయకుని కుమారుడు ఆపిఫ్‌పాషా చేయిచేస్తుకున్నాడు మేడిపల్లి సెంటర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కారుతో …

రైలు సౌకర్యం కల్పించాలని పాదయాత్ర

గోదావరిఖని : ప్రజలకు రైలు సౌకర్యం కల్పించాలని కోరుతూ న్యూఇండియా పార్టీ ఆధ్యర్యంలో సోమవారం పాదయాత్ర చేట్టారు గోదావరిఖని నుంచి రామగుండం రైల్వేస్టేషన్‌ వరకు పాదయాత్రగా బయలుదేరి …

అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పెగడపల్లి : మండలంలోని  లింగాపూర్‌ గ్రామంలో ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్‌  పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రూ,5 లక్షలతో తరగతి గదుల నిర్మాణం రూ. ఐదు …

పర్యటనకు వచ్చిన రవీందర్‌రావు,

కొహెడ జిల్లా కాంగ్రెస్‌ కమీటి కన్వీనర్‌గా నియామకమైన తర్వాత తోలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన కొండూరి రవీందర్‌రావుకు కోహెడ మండలం శనిగరం రాజీవ్‌ రహదారిపై ఘనస్వాగతం లభించింది …

20న తెరాస జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశం

హుజూరాబాద్‌ : ఈనెల 20న తెరాస పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఆపార్టీ జిల్లా కన్వీనర్‌ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు తెలిపారు  కరీంనగర్‌లోని మధు గార్డెన్స్‌లో …

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు

గోదావరిఖని : పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ పురస్కారాలను ఆదివారం అందజేశారు గోదావరిఖని గీతాంజాలి పాఠశాలలో కుమ్మరి శాలివాహన సంఘం …

దేశ సౌభాగ్యానికి ప్రజల ఆరోగ్యవంతంగా ఉండాలి

కరీంనగర్‌: నవంబర్‌ 18,(జనంసాక్షి): విభిన్న సంస్కృతులుగల మనదేశంలో సామజిక, ఆర్థిక, ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే విద్య, వైద్యం, సామజిక సృతి ఉండాలని శ్రీశ్రీశ్రీ దండి, చిన్న శ్రీమన్నారాయణ …

చికిత్స పోందుతూ మహిళ మృతి

కోహెడ : మండలం రాంచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన కోమిర రమాదేవి (29) ఈ నెల 16న పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమెని …

చికిత్స పోందుతూ మహిళ మృతి

కోహెడ : మండలం రాంచంద్రపూర్‌ గ్రామానికి చెందిన కోమిరి రమాదేవి (29) ఈ నెల 16న పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమెని …

తాజావార్తలు