కరీంనగర్

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌ :ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపైజిల్లా కలెక్టర్‌ స్పెషల్‌న్‌ వేటు వేశారు. కోహెడ మల్హార్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లేశం ఉపాధి. హామీ …

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌: ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్‌ సస్పెషన్‌ వేటు వేశారు. కోహెడ, మల్హర్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేశం ఉపాధి హామీ …

జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ వేడి

కరీంనగర్‌ ,నవంబర్‌ 21: జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఇక తామే తెలంగాణ కోసం పోరాడాలన్న ఆకాంక్ష వ్యక్తమయ్యింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి …

జిల్లా తాగునీటి అవసరాల తరవాతనే ప్రాణహిత: పొన్నం

కరీంనగర్‌,నవంబర్‌ 21  ప్రాణహిత నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించే విషయంలో తమకు అభ్యంతరం లేదని కరీంనగర్‌ ఎంపీ పొన్న ప్రభాకర్‌ అన్నారు.  అయితే జిల్లాలో తాగునీటి అవసరాలు …

చెత్త వేస్తే కఠిన చర్యలు : కమిషనర్‌

కరీంనగర్‌ ,నవంబర్‌ 21: ఇళ్ల మధ్య ఖాళీగా ఉన్న స్థలాల్లో, మురికికాలువల్లో చెత్త వేయరాదని.. వేస్తే ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆబిద్‌ …

డిసెంబర్‌ 12 నుంచి బాబు పాదయాత్ర

కరీంనగర్‌,నవంబర్‌21: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర డిసెంబర్‌ 12న కరీంనగర్‌ జిల్లాలో అడుగు పెట్టనున్నది. ఆదిలాబాద్‌ నుంచి యాత్ర కరీంనగర్‌లో ప్రవేశిస్తుంది.  9 రోజులపాటు- …

కలెక్టర్‌ట్‌ ఎదుట తెలంగాణ ఉద్యోగుల ధర్నా

ఖమ్మం : పదోవేతన సవరణ కమిటీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉద్యోగులు బుధవారం ఖమ్మంలోని …

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధర్మపురి : మండలంలోని స్తంభంపల్లి రాయపట్నం గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకేద్రాల్లోనే ధాన్నాన్ని విక్రయించి …

స్థలం కేటాయింపులో ఘర్షణ

గోదావరిఖని :శివాలయం పక్కనున్న ప్రభుత్వ స్థలం కోసం ఇరువర్గాల మధ్య ఘన్షణ జరిగింది. ఈస్థలం తమకే కేటాయించాలంటూ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మంగళవారం రాత్రి …

‘ తెలంగాణపై ఒత్తిడికి ఇది సరైన సమయం’:వినోద్‌కుమార్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయం ‘ అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనంగా …

తాజావార్తలు