కరీంనగర్
ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వమె చెల్లించాలి
రేంగొండ :సింగరేణి ఉద్యోగులకు ఫీజు రీయింబస్ మెంట్ను ప్రభుత్వమే భరించాలి టీఅర్ఎన్వీ ఆద్వర్యంలో విధ్యార్థులు ఈ రోజు రాస్తారోకో చేపట్టారు.ముందుగా టీఅర్ఎన్వీ నాయకుల అద్వర్యంలో మండల కేంద్రంలో
కొహెడలో ఎరువుల పంపిణీ కిక్కిరిసిన రైతులు
కరీంనగర్: మండల కేంద్రంలో రైతులు ఎరువుల కోసం బారులు తీరారు. 1000 బస్తాల ఎరువులు కేటాయించారు. ఇక్కో రైతుకు రెండు బస్తాలు ఇవ్వనున్నారు.
చిగురు మామిడిలో పాముకాటుతో యువకుడి మృతి
కరీంనగర్: చిగురుమామిడి మండలంలో ఏల్పుల శ్రీనివాస్ ఇంట్లోనుండి బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా సాము కాటుకు గురయ్యాడు.
తాజావార్తలు
- అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
- భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
- ‘జీ రామ్ జీ’కి లోక్సభ ఆమోదం
- రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు
- ఢిల్లీని కప్పేసిన పొగమంచు
- తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి
- అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం
- సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని
- ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి
- 27 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాడు
- మరిన్ని వార్తలు



