కరీంనగర్

“చిన్న వెంకులు కుటుంబానికి రాష్ట్ర నాయకుల పరామర్శ”

ఫోటోరైటఫ్:వెంకులు చిత్ర పటానికి పూలమాలలు వేస్తున్న  నాయకులు  పెన్ పహాడ్ సెప్టెంబర్ 30 (జనం సాక్షి) :  మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన జెడ్ పి …

సాదా సీదాగా మండల సర్వసభ్య సమావేశం

గుడిహత్నూర్: సెప్టెంబర్ 30 (జనం సాక్షి) స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది ఎంపీపీ భరత్ అధ్యక్షతన జరిగిన …

కార్తికేయ ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నోముల భగత్.

నాగార్జునసాగర్ (నందికొండ); జనం సాక్షి,సెప్టెంబర్ 30;నాగార్జునసాగర్ విజయపురి నార్త్ టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుకూరి రాంబాబు,వసంత దంపతుల ఏకైక కుమారుడు కార్తికేయ వీరేంద్ర చౌదరి జన్మదిన వేడుకలు …

*ఎంపీ అరవింద్ ముఖ్య సమావేశానికి హాజరైన కోరుట్ల నియోజకవర్గ నాయకులు*

శుక్రవారం ఆర్మూరు పట్టణం లోని క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపి అరవింద్ ధర్మపురి అరవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసి బిజెపి కోరుట్ల నియోజకవర్గ నాయకురాలు మాజీ జెడ్పీటీసీ …

సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ…

కేసముద్రం సెప్టెంబర్ 30 జనం సాక్షి /ఇనుగుర్తి మండల కేంద్రంలో స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల …

దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

– మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 30 (జనం సాక్షి): దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా …

ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా ?

– ఎంపీ ఉత్తమ్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే సైదిరెడ్డి మున్సిపల్ లేఅవుట్లకు సంబంధించి నిజం నీగ్గు తేల్చాలి – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ …

దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 30 (జనం సాక్షి): దుర్గామాత దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని  …

ఘనంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

ఘనంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 65 వ ఆవిర్భావ దినోత్సవం కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 30(జనం సాక్షి) కరీంనగర్ పట్టణంలో శుక్ర వారం రాష్ట్ర పార్టీ …

పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది. మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని,ఒకరు ఇంకొకరు పై వివక్షత చూపితే చట్ట రీత్యా నేరం అవుతుందన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి అన్నారు.మున్సిపాల్టీలో …

తాజావార్తలు