కరీంనగర్

ఆడపడుచులకు చిరుకానుక బతుకమ్మ చీరలు.

పండుగ వాతావరణం లో బతుకమ్మ చీరల పంపిణీ. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ రేషన్ …

సమాచార చట్టం పై ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులపై చర్య తీసుకోవాలి.

  జల్లి గ్రామస్తుడు కాట కుమారస్వామి. జనం సాక్షి,చెన్నారావుపేట సమాచార చట్టం పై ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులపై చర్య తీసుకోవాలని జల్లి గ్రామస్తుడు కాట కుమారస్వామి …

నూతన అసెంబ్లీ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం

   – చీకూరి లీలావతి హుజూర్ నగర్ సెప్టెంబర్ 29 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ …

ఆర్ఎంపి, నర్సింగ్ హోమ్ లను తనిఖీ చేసిన మండల వైద్యాధికారి వెంకట్ యాదవ్.

కౌడిపల్లి (జనంసాక్షి).. మెదక్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కౌడిపల్లి మండల కేంద్రంలో గల ఆర్.ఎం.పి సెంటర్లను, నర్సింగ్ హోమ్ లను తనిఖీ చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య …

ఏజెన్సీ గ్రామాలలో పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్

గంగారం సెప్టెంబర్ 29 (జనం సాక్షి) గంగారం మండలం పునుగొండ్ల గ్రామంలోని రైతులు పండించే పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయక్ రైతులతో రైతు వేదికలో …

సంఘo సభ్యుల సూచనలు తప్పక పాటిస్తాం..

సంఘం అభివృద్ధి లక్ష్యం… చైర్మన్ సంజీవ రెడ్డి .. శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 29 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి కోసం సంఘ సభ్యుల, …

మల్గి లో బతుకమ్మ చీరలు పంపిణీ

జహీరాబాద్ సెప్టెంబర్ 28( జనం సాక్షి ) న్యాలకల్ మండల పరిధిలోని మల్గి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ …

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మరియు రాజరాజేశ్వరి అమ్మవారులు కామేశ్వరి మరియు కాత్యాయినిగా భక్తులకు దర్శనమిచ్చాయి .

కొండమల్లేపల్లి జనంసాక్షి సెప్టెంబర్ 29 వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఈరోజు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మరియు రాజరాజేశ్వరి అమ్మవారులు కామేశ్వరి మరియు కాత్యాయినిగా భక్తులకు దర్శనమిచ్చాయి . …

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ టీఎస్ డివిజన్, జిల్లా నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన ఎంసీపీఐ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి డివిజన్ నాయకులు కన్నం,వెంకన్న తల్లి కనుకమ్మ 81 సంవత్సరాలు అనారోగ్యంతో …

తమ వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఉపన్యాసాలు ఇచ్చే ప్రజాప్రతినిధికి ఈ దృశ్యం

అ”రణ్యం” డోర్నకల్ సెప్టెంబర్ 29 జనం సాక్షి తమ వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఉపన్యాసాలు ఇచ్చే ప్రజాప్రతినిధికి ఈ దృశ్యం ఓ కనువింపు.ఊరు …

తాజావార్తలు