Main

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం

వేణుగోపాల్ నగర్ లో ఘనముగా తల్లిపాలవారోత్సవాలు ఖమ్మం అర్బన్ : 03-08-2022: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి …

బైకును ఢీకొన్న ఎమ్మెల్యే కారు

తీవ్రంగా గాయపడ్డ యువకులు ఖమ్మం,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): ఎమ్మెల్యే రాములు నాయక్‌ కారు ఓ బైకును ఢీకొట్టింది. మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా, రఘునాధపాలెం మండలం, మంచుకొండ దగ్గర ఈ …

వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన

వర్షాకాలం వ్యాధులు రాకుండా కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సింగరేణి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, ఆర్కేపి ఏరియా హాస్పిటల్ డాక్టర్ పల్లె లోకనాథ్ రెడ్డి ఆర్కే పీ …

వరద బాధిత పాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ

బూర్గంపహాడ్ జూలై 30(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం గౌతమి పురం రబ్బూనీ చర్చి లో పాల్వంచకు చెందిన జాన్ బాబు అండ్ టీం …

వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు

కొత్తగూడెం,జూలై30(జనంసాక్షి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో మళ్లీ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణి లక్ష్యాలకు కొంత గండి పడిరదని తెలుస్తోంది. ఇటీవల …

వరదముప్పును గుర్తించి కరకట్టను నిర్మించాం

శాశ్వత ప్రాతిపదికన ఆలోచించామన్న బాబు భద్రాచలం,జూలై29(జనంసాక్షి ): టీడీపీ హయాంలో 20 ఏళ్ల క్రితం కట్టిన కరకట్ట వల్లే భద్రచాలం పట్టణం సురక్షితంగా ఉందని మాజీ సీఎం, టీడీపీ …

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నచంద్రబాబు

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహణ స్వామి తీర్థప్రసాదలు అందించి ఆశీర్వదించిన పండితులు చంద్రబాబుతో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య భేటీ భద్రాద్రి కొత్తగూడెం,జూలై29(జనంసాక్షి ): టీడీపీ అధినేత చంద్రబాబు …

పాలన చేతగాకపోతే దళితుడికి సిఎం పదవి అప్పగించాలి

మాట ఇవ్వడం మర్చిపోవడం కెసిఆర్‌కు అలవాటు వరదబాధితులను పరామర్శించిన వైఎస్‌ షర్మిల భద్రాద్రి కొత్తగూడెం,జూలై23(జనంసాక్షి): విూకు పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయండిని వైఎస్సార్టీపీ …

పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది

భద్రచాలానికి ముంపు ముప్పు పొంచి ఉంది ఎత్తు తగ్గిస్తేనే వరద ముప్పు ఉండదని వెల్లడి దీనిపై ఇప్పటికే ఎపికి వివరించామన్న మంత్రి పువ్వాడ హైదరాబాద్‌,జూలై19(జనం సాక్షి): పోలవరం …

భద్రాచంల రైతులకు తీరని నష్టం

ఇంకా బురదలోనే ముంపు గ్రామాలు కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం భద్రాచలం,జూలై19(జనం సాక్షి): గోదావరి వరద తీరప్రాంతానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం …

తాజావార్తలు