Main

ఓటును పొందే అవకాశాన్ని సద్వినయోగం చేసుకోవాలి

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత తప్పని సరిగా ఓటు హక్కు పొందాలని కలెక్టర్‌ రజత్‌కు మార్‌షైనీ పిలుపునిచ్చారు.ఓటురుగా నమోదుకు ఫారం -6ను తహసీల్దార్‌ కార్యాలయంలోను, …

ప్రచారంలో తెల్లం ముందంజ

మారుమూల గ్రామాల్లోనూ చుట్టివస్తున్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భద్రాచలం,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో చేపట్టి అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ డాక్టర్‌ తెల్లం వెంకట్రావు ప్రచారంలో …

సోషల్‌ విూడియా ప్రచారాలతో గందరగోళం

కొత్తగూడెం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్నందున జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఏయే పార్టీలకు ఏయే సీట్లను కేటాయించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. …

టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతా రాగం

కలసి పనిచేస్తే విజయం తమదే అన్న భావన పొత్తులపై స్పష్టత వస్తేనే ఎవరు ఎక్కడ తేలేది ఖమ్మం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌ను ఢీకొనాలంటే కలసికట్టుగా వెలితే తప్ప …

మళ్లీ గెలుపు టిఆర్‌ఎస్‌దే అంటున్న మాజీలు

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): త్వరలో జరగనున్న సార్వత్రి ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో అన్ని స్థానాలు టిఆర్‌ఎస్‌ గెల్చుకుంటుందని, ఇక్కడ టిఆర్‌ఎస్‌కు తిరుగులేదని ఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే, …

వారసత్వ ఉద్యోగాల కల్పలో విఫలం

ఖమ్మం,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): సింగరేణిలో వారసత్వం ఉద్యోగాలపై రగడ చెలరేగుతోంది. అధికార, విపక్ష కార్మిక సంఘాల మధ్య మాటల యుద్దంచోటు చేసుకుంటోంది. అధికారక తెబొగకాసం లక్ష్యంగా ఇతర వామపక్ష కార్మిక …

కొత్తపంచాయితీలకు నవ్యశోభ

నేటినుంచే అమల్లోకి పంచాయితీ కార్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): సర్పంచలకు కాలం చెల్లింది. ఇక వారి ఏలుబడి పూర్తయ్యింది. ఐదేళ్లుగా వారు చేపట్టిన పాలన బుదవారంతో ముగియడంతో గురువారం …

పెద్దల గుప్పిట్లో కోల్డ్‌ స్టోరేజీలు

పేద రైతులకు అందుబాటులో లేక అందని ధరలు ఖమ్మం,జూలై27(జ‌నంసాక్షి): గతసీజన్‌లో మిర్చి పండించిన రైతులు నష్టాల్లో మునిగి పోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర …

విద్యావైద్యరంగాల్లో నిర్లక్ష్యం

గిరిజన గ్రామాల్లో ప్రజలకు అందని సౌకర్యాలు: సున్నం ఖమ్మం,జూలై27(జ‌నంసాక్షి): రాష్ట్రప్రభుత్వం విద్య, వైద్య వ్యవస్థలను పట్టించుకోవడం లేదని సీపీఎం నేత, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన …

బిందు సేద్యం కింద రాయితీ పరికరాలు

  ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి): జిల్లాకు బిందు, తుంపర్ల సేద్యం కింద లక్ష్యం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం అర్హులకు సబ్సిడీ ఇస్తున్నారు. ఇందుకోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోగా …