Main

విత్తన భాండాగారంగా జిల్లా అనుకూలం

వరివిత్తన కేంద్రాలపై అధ్యయనం ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి): వరి విత్తన భాండాగారంగా జిల్లా అనుకూలంగా ఉందని జాతీయ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, పాలేరులో …

నేటినుంచి మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు

      ఏజెన్సీలో అప్రమత్తమైన పోలీసులు ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి: అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఏజెన్సీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఇటీవల అడపాదడపా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో …

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

కొత్తగూడెం,జూలై25(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్‌పీ అంబర్‌కిషోర్‌ఝూ పిలుపునిచ్చారు. తమవంతుగా అన్ని పోలీస్‌ స్టేషన్‌ లపరిధిలో …

కార్డన్ అండ్ సర్చ్

కూసూమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో పోలీసులు నిర్భంధ తనిఖీ లు ప్రతి ఇంట్లో అణు వణువూ శోధిస్తున్నా పోలీసు సింబ్బంది కూసుమంచి 24 జూలై (జనంసాక్షీ):  మండల …

సామాజిక మాధ్యమాల ద్వారా అక్రమాలు వెలుగు

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): ఖమ్మం జిలలా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. …

నాలుగేళ్లలో ఊహించని అభివృద్ధి: ఎమ్మెల్యే

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): గడిచిన నాలుగేళ్లలో ఇల్లందు నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన నిధులను కోరిన వెంటనే మంత్రి తుమ్మల …

అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ

రోడ్ల నిర్మాణంలో ఆదర్శంగా నిలిచాం మంత్రి తుమ్మల ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా మారిందని రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను …

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ ఖమ్మం,జూలై23(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో సాగునీటి వనరులకు మహర్దశ పడుతోందని వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. మంత్రి తుమ్మల సహకారంతో …

వర్షాలతో మత్స్యకారుల్లో ఆనందం

చెరువుల్లో నీటి చేరికతో చేపల పెంపకానికి అనుకూలం ఖమ్మం,జూలై10(జ‌నంసాక్షి): జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో చెరువుల్లోకి నీరు చేరుతోంది. ఇది మత్స్యకారులకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు అన్నారు. వైరాతోపాటు …

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న యంత్రాంగం భద్రాచలం,జూలై10(జ‌నంసాక్షి):  భద్రాచలం వద్ద గోదావరి నదికి మెల్లగా వరదనీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీరు వచ్చి చేరుతోంది. …