ఖమ్మం

విద్యుత్ షాక్ తో యువకుల మృతి

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 27 , (జనంసాక్షి )విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మెట్ పల్లి పట్టణంలో చోటు చేసుకున్నది.వివరాల్లోకి వెళితే …

ఘనంగా ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జహీరాబాద్ సెప్టెంబర్ 27( జనం సాక్షి ) ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన జహీరాబాద్ పట్టణ పద్మశాలి సంఘం, కార్యక్రమానికి ముఖ్య …

త్యాగాదనుల చరిత్రను స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేస్తాము.

ఐటీ మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 27. ( జనం సాక్షి) తెలంగాణ పోరాట యోధులు త్యాగదనుల స్ఫూర్తిని …

భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత ఉద్యమించాలి

-ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కమిటీ జహీరాబాద్ సెప్టెంబర్ 27( జనం సాక్షి) భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115వ …

“జిల్లా మహిళా సంఘం బిసి అధ్యక్షురాలు

 మధులత గారికి ఘన సన్మానం” యాలాల సెప్టెంబర్ 27 ( జనం సాక్షి ): వికారాబాద్ జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన మధులత గారిని …

ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు

 రాయికొడ్ జనం సాక్షి సెప్టెంబర్ 27 రాయికొడ్ మండల కేంద్రము లో  ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు  మంజూరు అయినటువంటి  గ్యాస్ కనెక్షన్లు మంజూరు    …

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

అశ్వరావుపేట ఆర్చి,సెప్టెంబర్ 26( జనం సాక్షి ) అశ్వరావుపేట మండల కేంద్రంలోని తిరుమల కుంట గ్రామంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలను గ్రామానికి చెందిన మహిళలు మరియు యువతుల …

ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 26 : తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్ర …

గణేష్ పాడు శ్రీ విజయ దుర్గ ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం

జనం సాక్షి 26 సెప్టెంబర్: దమ్మపేట మండలంల పరిధిలోని దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని గణేష్ పాడు శ్రీ విజయ దుర్గ ఆలయంలో ఆలయ నిర్మాణ దాతలు …

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు

      దండేపల్లి జనం సాక్షి సెప్టెంబర్ 26 దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వీర నారి చాకలి ఐలమ్మ …