ఖమ్మం

చండ్రుగొండ పంచాయతీలో వినూత్న ప్రయత్నం

*   పారిశుద్ధ్య పనులు  చేస్తూ ప్రచారం. చండ్రుగొండ జనంసాక్షి (జూలై  31): సహజంగా వాహనాల్లో  సరదా  ప్రయాణాల కోసం, లేదా  పని సమయాల్లో అలసట తీరి   ఉత్సాహం …

వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన

వర్షాకాలం వ్యాధులు రాకుండా కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సింగరేణి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, ఆర్కేపి ఏరియా హాస్పిటల్ డాక్టర్ పల్లె లోకనాథ్ రెడ్డి ఆర్కే పీ …

అర్ధ నగ్న ప్రదర్శన తో వీఆర్ఏల నిరసన దీక్ష.

కూసుమంచి జులై 30 (జనం సాక్షి): వీఆర్ఏల హక్కుల సాధనకై రాష్ట్ర వీఆర్ఏ ల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆరవ …

వరద బాధిత పాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ

బూర్గంపహాడ్ జూలై 30(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం గౌతమి పురం రబ్బూనీ చర్చి లో పాల్వంచకు చెందిన జాన్ బాబు అండ్ టీం …

వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు

కొత్తగూడెం,జూలై30(జనంసాక్షి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో మళ్లీ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణి లక్ష్యాలకు కొంత గండి పడిరదని తెలుస్తోంది. ఇటీవల …

బర్లగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు దురద దద్దుర్లు

– తల్లిదండ్రుల ఆందోళన – బర్లగూడెంలో మెడికల్ క్యాంపు టేకులపల్లి ,జూలై 29( జనం సాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లోని బర్లగూడెం …

కాలేజీ లో ర్యాగింగ్

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:- 29   ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో కస్తూర్బా జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ భూతం బహిర్గతం అయింది. బాలికలు చదివే కేజీబీవీ …

కేజీబీవీ గెస్ట్ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి -టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

  టేకులపల్లి, జూలై 29( జనం సాక్షి ): గతంలో పనిచేసిన కేజీబీవీ గెస్ట్ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. శుక్రవారం …

* *విద్యార్థులకు టై బెల్టు లనుపంపిణీ చేసిన వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు*

 పెద్దేముల్ జూలై 29 (జనం సాక్షి) ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని వైశ్య ఫెడరేషన్ రోంపల్లి సంతోష్ కుమార్ …

ఆలయం వద్దకు చేరుకున్న ధ్వజ స్తంభాలు

చండ్రుగొండ జనంసాక్షి (జూలై  29) మండల కేంద్రంలోని  శ్రీ  మహాలక్ష్మీ అమ్మవారు,    సాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠ  ఆగస్టు  3 నుండి  ప్రారంభం అవుతున్న నేపధ్యంలో  శుక్రవారం …