నల్లగొండ

గిరిజన భవన్ కు శంఖుస్థాపన చేసిన ఎం.ఎల్.ఏ.భూపాల్ రెడ్డి

నల్గొండ బ్యూరో. జనం సాక్షి నల్గొండ పట్టణం  గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ గృహాల వద్ద ఒక ఎకరం స్థలం లో ఒక కోటి 10 లక్షల …

ఫోటో రైటప్: నివాళులర్పించిన జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

సంతాపం తెలిపిన జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 28, ( జనం సాక్షి ) : నియోజకవర్గ కేంద్రం నందు స్టేషన్ ఘణపూర్ …

గిరిజన సంక్షేమం కోసం తెరాస కృషి

ఎమ్మెల్యే కంచర్ల నల్గొండ బ్యూరో. జనం సాక్షి  గిరిజన సంక్షేమ కోసం తెరాస ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. రాష్ట్ర …

గిరిజన సంక్షేమం కోసం తెరాస కృషి

ఎమ్మెల్యే కంచర్ల నల్గొండ బ్యూరో. జనం సాక్షి గిరిజన సంక్షేమ కోసం తెరాస ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. రాష్ట్ర …

ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి

జనం సాక్షి కదలాపూర్ కథలాపూర్ మండల ఫోటోగ్రాఫర్లు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఫోటోగ్రాఫర్లు ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ తమ ఉనికిని చాటుకున్నారు. ఈ సందర్భంగా …

ట్రైకార్ చైర్మన్ కు ఘన సన్మానం:-

మిర్యాలగూడ. జనం సాక్షి ట్రైకార్ చైర్మన్ గా ఎంపికై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గిరిజన ముద్దుబిడ్డ, అయిబ్స్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రాంచందర్ నాయక్ ను బంజారా …

విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి

ములుగు జిల్లా బ్యూరో, ఆగష్టు 28(జనంసాక్షి):- వెంకటాపుర్ (రామప్ప) పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశానికి హాజరైన ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పానిని పి టి ఏ …

జిల్లా ఏర్పాటు చేయాలని ఆర్డీవో వినతి:-

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడను జిల్లా కేంద్రం చేయాలని, ప్రజల ఆకాంక్ష ప్రభుత్వానికి తెలియజేసేలా నివేదించాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో …

విద్యార్థుల సామర్ధ్యాలు మెరుగుపరచాలి ప్రిన్సిపాల్  రవి

పెగడపల్లి మండలం మోడల్ స్కూల్   విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు మెరుగుపరచాలని ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా మారి కొత్త విషయాలను ఆసక్తికరంగా విద్యార్థులకు బోధించాలని  ప్రిన్సిపాల్  రవి ఉపాధ్యాయులతో …

ఫోటో రైట్ అప్: మాట్లాడుతున్న మునిగల రమేష్

సిపిఎం  క్లాసులను జయప్రదం చేయాలి … సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 27, ( జనం సాక్షి ) : ఈనెల …