నల్లగొండ

వినాయక చవితి మండపాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి : ఎస్సై సుధాకర్

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 27: చిగురుమామిడి మండలం పరిధిలోని గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని మండపాలను ఏర్పాటు చేయదలచిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తప్పకుండా ఈ లింక్ …

పడకేసిన పారిశుధ్యం, పల్లె ప్రగతిలో ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్   “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని క్యాచారం మరియు మున్నూరు సోమారం గ్రామాలలో పర్యటించారు. ◆ గ్రామంలో …

ఎం జి పి లో ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లు!

* ఈ నెల 29న చివరి గడువు: భూపాల పల్లి ప్రతినిధి ఆగస్టు 26 జనం సాక్షి: మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాలలో 2022 -23 ఇంటర్ మొదటి …

రోస్టర్ లోనే ప్రమోషన్లు ఇవ్వాలి

జనం సాక్షి,1996 కన్నా ముందు నుండే నేరుగా ఉద్యోగ నియామకాలలో రోస్టర్ విధానం ఉన్నదని, హుజురాబాద్ డివిజన్ ఎస్సీ, ఎస్టి జాయింట్ సెక్రెటరీ భూక్య రమేష్ నాయుడు …

టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ గుప్తా మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే.

మర్పల్లి ఆగస్టు 26 (జనం సాక్షి) గురువారం రోజున టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా మాతృమూర్తి మరణించినారు. శుక్రవారం రోజున …

నూతన పింఛన్లు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనంద్.

మర్పల్లి ఆగస్టు 26 (జనంసాక్షి) దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గౌరవప్రదమైన పింఛన్ అందిస్తున్నరు అని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. …

దళిత బంధు లబ్ధిదారులు ఎంచుకున్న పథకం, యూనిట్ గ్రౌoడింగ్ పనులు పర్యవేక్షించాలి

సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ హన్మకొండ బ్యూరో 26ఆగస్టు జనంసాక్షి దళిత బంధు ద్వారా లబ్ధిదారులు ఎంచుకున్న పథకం అమలు పర్యవేక్షచాలన్నారు. సాంఘిక …

నూతన వృద్దాప్య ఆసరా పెన్షన్ కార్డులు పంపిణి

ఝరాసంగం) ఆగస్టు 26 (జనంసాక్షి) మండల పరిధిలోని బర్దిపూర్, ఎల్గోయి, పొట్టి పల్లి గ్రామాల్లో శుక్రవారం నూతన వృద్దాప్య ఆసరా పెన్షన్ కార్డులను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ …

టేకులపల్లి మండలం నుండి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర మహాసభలుకు తరిలిన విద్యార్థి సంఘం నాయకులు

టేకులపల్లి,ఆగస్టు 26( జనం సాక్షి): భద్రాది జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో ఆగస్టు 26 నుండి మూడు రోజులపాటు జరిగే ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలకు …

. రషీద్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన సునితా రెడ్డి

ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై స్వర్గస్తులైన దౌల్తాబాద్ గ్రామానికి చెందిన ఎండీ.రషీద్ కుటుంబాన్ని శుక్రవారం రాష్ట్ర మహిళా …