నల్లగొండ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

మోత్కూర్ జూలై 22 జనం సాక్షి : ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పై అక్రమంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈడి విచారణకు నోటీసులు ఇచ్చి వారి …

అంటు వ్యాధులపై అవగాహన కార్యక్రమం

గరిడేపల్లి, జులై 22 (జనం సాక్షి): గరిడేపల్లి గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ త్రిపురం సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమం …

*రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో తండాలో గిరిజనులు సంబరాలు.

చిట్యాల22(జనంసాక్షి)దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో  ఆదివాసి మహిళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో శుక్రవారం మండలంలోని లక్ష్మీపురం తండాలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా …

*** సోనియాగాంధీపై ఈడి కేసులకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా ***

వలిగొండ జనం సాక్షి న్యూస్ జులై 22: పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బాగంగా ఏఐసిసి అధ్యక్షురాలు …

వనరాజ కోడి పిల్లల పంపిణీ

గరిడేపల్లి, జూలై 22 (జనం సాక్షి):గరిడేపల్లి మండల పరిధిలోని 2018 19 సంవత్సరానికి సంబంధించిన వనరాజా కోడి పిల్లలు యూనిటీ 25 కోడి పిల్లలు చొప్పున 17 …

: ప్రతి బిజెపి కార్యకర్తలకు అండగా ఉంటా కేతావత్ లాలు నాయక్ బిజెపి రాష్ట్ర నాయకులు

చందంపేట (జనం సాక్షి) జూలై 22 తిమ్మాపురం గ్రామానికి చెందిన భూషరాజు రమేష్ గారి అమ్మ గారు చనిపోయిన సందర్బంగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికీ ఆర్ధిక …

ఆత్మ‌గౌర‌వ లోగిళ్లు మ‌న డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు

అభివృద్ధి-ప్ర‌జా సంక్షేమం ప్ర‌భుత్వానికి రెండు కండ్లు నిరుపేదలకు దక్కలన్నదే సీఎం కేసీఆర్ గారి  ఆలోచన త్వరలో సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు …

బ్యాంకర్లు వంద శాతం రుణాలను అందించాలి

అదనపు కలెక్టర్ వి. చంద్ర శేఖర్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి      నిర్దేశించిన లక్ష్యం మేరకు 2022-23 సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు వంద శాంతం …

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

15మంది వద్యార్థులకు పాజిటివ్‌ నల్లగొండ,జూలై22(జనం సాక్షి ): జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. నార్కట్‌ పల్లిలోని మహాత్మ జ్యోతిరావుపూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు …

వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి

మునగాల,జూలై21(జనంసాక్షి) ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ రక్షణగా నిలుస్తోందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మునగాల ఏ ఏస్ఐ కృష్ణమూర్తి అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ …