నల్లగొండ

బ్రహ్మోత్సవ ఆహ్వాన కర పత్రిక ఆవిష్కరణ.

మల్కాజిగిరి.జనంసాక్షి.జులై26 ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతకు ఆలయాలే  నిదర్శనమని మల్కాజిగిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆనంద్ బాగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి …

*తెలంగాణ అభివృద్ధి నిధులు కేంద్రానివే – డీకే అరుణ*

పెద్దేముల్ జూలై 26 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివెనని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుల మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. మంగళవారం …

*బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, స్కాలర్ షిప్స్ అందజేయాలి.

నల్గొండ టౌన్.జనం సాక్షి బీసీ స్టడీ సర్కిల్ లో కోచింగ్ తీసుకుంటున్న ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు పూర్తి స్కాలర్ షిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ …

*115 వ మంగళవారం అన్నదాన కార్యక్రమం*

 చిలుకూరుకూరు. జులై 26(జనం సాక్షి) ఈరోజు చిలుకూరు శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లో  నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ వారి సహకారం 1  …

మోడల్ స్కూల్లో ఏర్పాటుచేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ సందర్శించిన వైద్యాధికారి.

  ములుగు జిల్లా బ్యూరో, జూలై 26(జనంసాక్షి):- ములుగు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అళ్ళెం అప్పయ్య ఆదేశానుసారం మేరకు గోవిందరావుపేట పిహెచ్సి వైద్య సిబ్బంది …

ఉత్తమ్‌ ఆరోపణలు అభూత కల్పనలు

కెసిఆర్‌ వచ్చాకనే తలసారి ఆదాయం పెరుగుదల విమర్శలపై మండిపడ్డ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,జూలై26(జనంసాక్షి): రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి …

చింతపల్లి మండల ఎస్సీ మోర్చా ఇంచార్జి గా నియమితులైన నాగిళ్ళ ఆంజనేయులు

చందంపేట (జనం సాక్షి) జూలై 26 నా మీద నమ్మకంతో చింతపల్లి మండల ఎస్సీ మోర్చా ఇంచార్జీ గా నియమించిన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి …

కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు

మిర్యాలగూడ. జనం సాక్షి కే ఎన్ ఎం  ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో  దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ను  కళాశాల ప్రిన్సిపాల్ టి వెంకటరమణ గారు …

ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజలు చేసిన ఎమ్మెల్యే.

మల్కాజగిరి.జనంసాక్షి.జులై ఆషాడ బోనాల పండుగ సందర్భంగా సందర్భంగా మౌలాలి లోని ద్వారకామాయి కాలనీ,సఫిల్ గూడ కట్ట మైసమ్మ దేవాలయలలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు …

బోనాల వేడుకలలో పాల్గొన్న ఈటల రాజేందర్.

మల్కాజగిరి.జనంసాక్షి.జూలై24 నేరెడ్ మెట్ లో ఉన్న మూడు గుళ్ళు, సఫిల్ గూడ కట్టమైసమ్మ మరియు మల్కాజ్ గిరి మహంకాళి అమ్మ వారి   దేవాలయల్లో బోనాల పండుగ సందర్బంగా …