నల్లగొండ

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ ధర్నా

జనగామ (జనం సాక్షి)జూలై20:కేంద్ర ప్రభుత్వం దేశంలోని సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా …

దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

 ఎమ్మెల్యే కంచర్ల  నల్గొండ బ్యూరో.జనం సాక్షి  దివ్యాంగులు అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపెద్ద వేస్తుందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.  మంగళవారం మహిళా శిశు  …

అంబెడ్కర్ ఆశయాలను సాధించాలి

*వివక్ష రూపుమాపినప్పుడే అభివృద్ధి *మిర్యాలగూడ లో నృత్యరూప నాటకం మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ పట్టణంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంఘం చరణం గచ్చామి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  …

నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి

– టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సురేష్ షేట్కార్, నారాయణఖేడ్ జులై 19 (జనంసాక్షి ) నారాయణఖేడ్ నియోజకవర్గ శంకరం పెట్ మండల బుజరాన్ పల్లి గ్రామానికి …

మిల్లులో ఉన్న దాన్యంను మిల్లింగ్ చేసి ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి.

దాన్యంను పరిశీలించిన జులకంటి   మిర్యాలగూడ . జనం సాక్షి  మిల్లులలో నిలువ ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వ వెంటనే బియ్యాన్ని సేకరించాలని మాజీ ఎమ్మెల్యే …

*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలకి అర్జున మృతి*

కోదాడ. జులై 19(జనం సాక్షి) కాంగ్రెస్ పార్టీ కోదాడ మండల అధ్యక్షులు పాలకిఅర్జున్ మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై కోదాడ వెళ్తుండగా అశోక్ నగర్ వద్ద ట్రాలీ ఆటో …

మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు మిర్యాలగూడ. జనం సాక్షి మహిళల అభివృద్ధికి ప్రభుత్వాలు 50 శాతం …

మండలంలోని ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాను

వలిగొండ జనం సాక్షి న్యూస్ జూలై 19 మండలలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. …

నిషేధిత గుట్కా స్వాధీనం

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) ప్రభుత్వ నిషేధిత గుట్కా ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సురేష్ యాదవ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల …

చందంపేట మండలంలో ఉద్రిక్తత

చందంపేట (జనం సాక్షి) జూలై 19 మండలంలో పెద్ద మూల గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులను పోడు రైతులు …