నల్లగొండ

ప్రతీసీటు గెలుపు ముఖ్యం

అందుకే బరిలో ఉన్నామన్న రాజగోపాల్‌ రెడ్డి నల్లగొండ,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీలకు కాంగ్రెస్‌ టిక్కెట్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ అబ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి సమర్థించుకున్నారు. గెలుపు అసవరం కనుక కొందరు …

గిరిజనులతో మాట్లాడిన రజత్‌ కుమార్‌

తప్పకుండా ఓటేయాలని సూచన నల్లగొండ,నవంబర్‌17(జ‌నంసాక్షి): తండాల్లో నిర్వహించిన ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ పాల్గొని పలు సూచనలు చేశారు. నిర్భయంగా ఓటేయాలని …

బంగారు తెలంగాణ..  కాంగ్రెస్‌ తోనే సాధ్యం

– టీఆర్‌ఎస్‌ లో సామాన్యులకు చోటులేదు – టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన ఉత్తమ్‌ – భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌, …

నకిరేకల్‌లో కాంగ్రెస్‌ను నిలదీసిన ప్రజలు

నల్లగొండ,నవంబర్‌17(జ‌నంసాక్షి): జిల్లాలోని నకిరేకల్‌ నియోజకవర్గ పరిధిలోని ఇస్లాంపూరం గ్రామంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని మహిళలు …

సిఎం కావడం కాదు.. జానాకు ఘోర ఓటమి తప్పదు

సాగర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య పార్టీలో చేరిన వారికి ఆహ్వానం నల్లగొండ,నవంబర్‌15(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలో గల …

వాకర్స్‌తో మంత్రి జగదీశ్‌ రెడ్డి భేటీ

సూర్యాపేట,నవంబర్‌14(జ‌నంసాక్షి):తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రాబోతోందని మంత్రి జగదీష్‌ రెడ్డి చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గ ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ఆయన.. ఉదయం స్థానిక ఎస్‌వి డిగ్రీ కాలేజీలో …

బాలుడి దారుణహత్య

  నల్లగొండ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నల్లగొండ జిల్లా నకిరేకల్‌ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏడేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసి ఇంటి పైకప్పు విూద పడేసి …

టిఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు

కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బిజెపి,మహాకూటమి ఖాళీ కావడం తథ్యం అన్న మంత్రి నల్గొండ,నవంబర్‌13(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. …

ఎన్నికల విధుల్లో అలసత్వం పనికిరాదు

  వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హెచ్చరిక పరిగి,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఓమర్‌ జలీల్‌ …

కాంగ్రెస్‌ గెలుపు ఖాయం: కోమటిరెడ్డి

యాదాద్రి,నవంబర్‌5(జ‌నంసాక్షి): నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. రామన్నపేటలో రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. …