నల్లగొండ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటాపోటీ ప్రచారం

అభ్యర్థులకు అక్కడక్కడా ప్రజా నిరసన గ్రామాల్లో నేతలను నిలదీస్తున్న జనం అభివృద్ది నినాదంతో టిఆర్‌ఎస్‌ ముందుకు టిఆర్‌ఎస్‌ హావిూలను విస్మరించిందన్న కాంగ్రెస్‌ నల్గొండ,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో …

యాదాద్రిలో కార్తీక శోభ

సత్యనారాయణ వ్రతాలకు భక్తుల రాక యాదాద్రి భువనగిరి,నవండర్‌23(జ‌నంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి కావడంతో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణకు భక్తులు …

విజయాన్ని సోనియాకు కానుకగా ఇద్దాం

తెలంగాణ ఇచ్చిన తల్లిగా గౌరవిద్దాం: కోమటిరెడ్డి నల్గొండ,నవంబర్‌22(జ‌నంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. …

ప్రచారంలో జానాను నిలదీసిన ప్రజలు

అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేత నాగార్జునసాగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డికి నిరసన సెగ తగిలింది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను అక్కడి …

సర్వేలన్నీ పైళ్లకే అనుకూలం

  ప్రజల్లో ఆయనకు ఎనలేని అభిమానం భారీ మెజార్టీతో గెలిపించాలన్న సిఎం కెసిఆర్‌ యాదాద్రి భువనగిరి,నవంబర్‌21(జ‌నంసాక్షి): సర్వేలన్నీ భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌ రెడ్డికి అనుకూలమని చెబుతున్నాయని, …

తెలంగాణలో చంద్రబాబు పెత్తనం అవసరమా?

నల్లగొండ నేతలే భుజానకెత్తుకుంటున్నారు నకిరేకల్‌ సభలో మండిపడ్డ సిఎం కెసిఆర్‌ నల్లగొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): నాలుగేళ్ల తెలంగాణ అభివృద్ది కళ్లకు కట్టినట్లుగా ఉందని సిఎం కెసిర్‌ అన్నారు. కష్టపడి తెచ్చుకున్న …

కూటమి అభ్యర్థులకు డిపాజిట్లు రావు: నాయిని

  నల్లగొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): మహకూటమి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో నాయిని మాట్లాడుతూ..డిండి ఎత్తిపోతలతో దేవరకొండ సస్యశ్యామలం …

కాంగ్రెస్‌, బీజేపీ రెండూ తోడుదొంగలే

– మోదీకి హిందూ ముస్లిం తేడా అనే బీమారి ఉంది – ఎన్నికల తరువాత కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటా – రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ …

కెసిఆర్‌ సమర్థ నాయకత్వమే శ్రీరామరక్ష

ప్రజలంతా టిఆర్‌ఎస్‌ వెన్నంటి ఉన్నారు సంక్షేమ పథకాలే విజయసోపానాలు మరోమారు గెలిపిస్తే మరింతగా అభివృద్ది ప్రచారంలో ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత యాదాద్రి,నవంబర్‌21(జ‌నంసాక్షి): కెసిఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ …

అభివృద్దిలో భాగస్వామ్యం కావాలి

కూటమికి ఓటేస్తే అభివృద్ది ఆగిపోతుంది ఎంపి గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ను ఓడించాలని విపక్షాలు ఎన్నికల్లో అనైతికత పొత్తును పెట్టుకున్నాయని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి …