నల్లగొండ

భారీ అగ్ని ప్రమాదంలో రూ. 18 కోట్ల ఆస్తి నష్టం

బీబీనగర్‌ : నల్గొండ జిల్లా బీబీనగర్‌ పట్టణంలో శ్రీయం ఆగ్రోకెమికల్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కంపెనీలో మిసైల్‌ ట్యాంకర్‌ను ఆన్‌లోడ్‌ చేస్తుండగా స్పార్క్‌ ఏర్పడి పెద్ద …

శ్రీఎం ల్యాబ్‌ అగ్ని ప్రమాదం

బీబీనగర్‌ : నల్గొండ జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలో శ్రీఎం ల్యాబ్‌లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన రియాక్టర్లు పేలుతుండటంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. ప్రమాదంలో …

మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులు

ఆలేరు : నల్గొండలో బిటెక్‌ విద్యార్థిని అరుణ హత్యకేసులో నిందితుల్ని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ నల్గొం జిల్లా పాలేరులో జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఇదే …

బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి మృతి

మోత్కూరు : నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన వాత్సాల్య విద్యాసంస్థల బస్సు ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థి మృతి చెందాడు. ఈ నెల 3న భువనగిరి మండలం …

నల్గొండలో విద్యాసంస్థల బంద్‌

నల్గొండ : భద్రాచలం ,మునగాల, హైదరాబాద్‌లతో కూడిన పది జిల్లాల తెలంగాణ కోరుతూ నల్గొండలో విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతోంది. దీంతో కళాశాలలు, పాఠశాలలు …

సంపూర్ణ తెలంగాణ వచ్చే వరకూ పోరాటం : దేవిప్రసాద్‌

నల్లగొండ : తెలంగాణ వనరులను దోచుకోవడానికి కొంత మంది పెట్టుబడిదారులు భద్రాచలం, మునగాలపై కుట్రలు చేస్తున్నారని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ ఆరోపించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం సంపూర్ణ …

ఆటో బోల్తా : ఇద్దరు మృతి

నల్లగొండ : జిల్లాలోని నడిగూడెం మండెలం పాలవరం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక …

10 కిలోల బంగారం చోరీ సూర్యాపేట వద్ద ఘటన

నల్లగొండ : సూర్యాపేట వద్ద ఓ వ్యక్తి నుంచి గుర్తు తెలియని దుండగులు 10 కిలోల బంగారాన్ని అపహరించారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన …

నల్లగొండ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

నల్లగొండ : నల్లగొండ జిల్లాలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటతిస్తోంది. వేములపల్లి మండలం మల్కపట్నంలో వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటను కేంద్ర బృందం పరిశీలించింది. పంట …

నార్కట్‌పల్లి కామినేనిలో మెడికో ఆత్మహత్య

నల్లగొండ : నార్కట్‌పల్లిలో కామినేని మెడికల్‌ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో పీజీ మెడికల్‌ మొదటి సంవత్సరం చదువుతోన్న సాయి సురేష్‌ అనే …