నల్లగొండ

నల్గొండ : కల్తీ కల్లు తాగి ఒకరు మృతి

నల్గొండ, ఫిబ్రవరి 25 : జిల్లాలోని భువనగిరి మండలం బాలంపల్లిలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే …

ఒకేప్రాంతం అని రైలులో దోంగ‌త‌నం చేసిన వ్య‌క్తి ఆరెస్టు

న‌ల్గొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన సందీప్ తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా గుజరాత్‌లో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన సందీప్ తిరిగి స్వస్థలానికి చేరుకోవడానికి …

వైభవంగాబ్రహ్మోత్స‌వ‌ వేడుకలు

నల్గొండ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):  ప్రముఖ పుణ్యక్షేత్రమైన నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో  భాగంగా నాల్గో రోజైన సోమవారం అలంకార …

టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు

నల్లగొండ :  నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కోదాడ లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు గులాబీ దళం చేరారు. …

ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారుల ఆందోళన

నల్గొండ: చిలుకూరులో ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారుల ఆందోళన, గ్యాస్‌ సరఫరా సక్రమంగా చేయడంలేదని ఆరోపణ.

ఆరుతడి పంటలకు నీటివిడుదల పెంపు

నల్లగొండ,ఫిబ్రవరి20  ( జ‌నంసాక్షి) : నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద ఉన్న ఆరుతడి పంటలకు అవసరమైన మేరకు అధికారులు నీటి విడుదలను పెంచారు. పలుప్రాంతాల్లో ఇప్పటికీ పంటలు …

బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

నల్లగొండ: జిల్లాలోని సూర్యాపేట మండలం పిల్లలమర్రి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో సీఐ డ్రైవర్ జానయ్య మృతిచెందాడు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. …

సూర్యాపేట సీఐ డ్రైవర్ మృతి

నల్గొండ: పిల్లలమర్రి దగ్గర కారు ఢీకొని సూర్యాపేట సీఐ డ్రైవర్ మృతి.

పాఠశాల బస్సు బోల్తా: విద్యార్థిని మృతి

జ‌నంసాక్షి  నల్లగొండ: జిల్లాలోని మోతె మండలం మామిళ్ల గూడెం వద్ద పాఠశాల బస్సు బోల్తాపడింది. ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మామిళ్లగూడెం …

నల్గొండలో కేసీఆర్‌ బర్తడే వేడుకలు

నల్గొండ (జ‌నంసాక్షి) : కేసీఆర్‌ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో …