అరవవల్లిలో పోలీసుల కూంబింగ్..
నల్గొండ : అరవవల్లి గుట్టలు..ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గ్రే హౌండ్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నల్గొండ : అరవవల్లి గుట్టలు..ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గ్రే హౌండ్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నల్గొండ: దురాజ్ పల్లిసమీపంలో గెయిల్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరురు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..