నల్లగొండ

యాదగిరిగుట్టలో భక్తుల తాకిడి

నల్లగొండ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  యాదగిరిగుట్టకు శివరాత్రి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో కొండపై  భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే నిత్య పూజల కోలాహలం మొదలైంది. …

శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లు

నల్లగొండ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శివాలయంలో శివరాత్రి వేడుకలకురంగం సిద్దం అయ్యింది. భక్తుల రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు  చేశారు. మంగళవారం ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, అగ్ని …

బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలుపుతాం: డిసిసి

నల్లగొండ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా ఉన్నవారిని కాంగ్రెస్‌ బరిలో దింపుతుందని డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్‌ అన్నారు. శాసనమండలి పట్టభద్రుల, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి …

కాంగ్రెస్‌తోనే ప్రజలకు మేలు : రాంరెడ్డిదామోదర్‌రెడ్డి

నల్గొండ, ఏప్రిల్ 26 : కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో …

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే : ఉత్తమ్

నల్గొండ, ఏప్రిల్ 26 : తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే, తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని టి. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం మీడియాతో …

సంతానం కోసం పసరు మందు తాగి…

నల్గొండ: చిట్యాల మండలం ఏపూరులో విషాదం చోటు చేసుకుంది. సంతానం కోసం ఇద్దరు దంపతులు పసరు మందును సేవించారు. ఈ ఘటనలో భర్త రాములు మృతి చెందగా, …

ఎంపీ పాల్వాయిపై జైరాం రమేశ్ ఫైర్

నల్లగొండ : ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పాల్వాయి తన కుమార్తె స్రవంతిని …

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత, టీడీపీ కార్యకర్త మృతి

నల్గొండ, ఏప్రిల్ 6 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చిలుకూరు మండలం, పోలేనిగూడంలో గత అర్ధరాత్రి కాంగ్రెస్-టీడీపీ వర్గాల మధ్య …

సింగర్‌ శ్రావణభార్గవికి తప్పిన ముప్పు

చిట్యాల : సినీ గాయనీ శ్రావణభార్గవికి నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహాదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమానికి …

నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం

నలుగురు మృతి నల్గొండ: నల్గొండజిల్లా నకిరేకల్‌ శివారు 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. నల్గొండ నుంచి …