Main

రుద్రూర్ గోశాల లో ఔషధ మొక్కల దినోత్సవం

  రుద్రూర్ (జనంసాక్షి): ఆధునిక ఆయుర్వేద శిరోమణి ఆచార్య బాలకృష్ణ (హరిద్వార్) 50వ స్వర్ణ జయంతి ఉత్సవాలను పతంజలి యజ్ఞ సహిత యోగ సమితి సభ్యుల ఆధ్వర్యంలో …

ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం

తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌తోనే సాధ్యం: బిగాల నిజామాబాద్‌,ఆగస్టు4(జనం సాక్షి ): కాంగ్రెస్‌, బిజెపి నేతలు నేలవిడిచి సాము చేస్తున్నారని, బిజెపి వాళ్లు దేశానికి ఏం చేశారో కూడా చెప్పుకోలేని …

హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి

భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం కార్యక్రమం సిఎం కెసిఆర్‌ స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లాలి మంత్రి వేమలు ప్రశాంత్‌ రెడ్డ పిలుపు నిజామాబాద్‌,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  భవిష్యత్‌ తరాల బాగు …

గురడి సంఘం భవనంకు రూ.25 లక్షల మంజూరు

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:-30 ఆర్మూర్ మండలంలోని అర్ధుల్ శివారులో నిర్మిస్తున్న నిజామాబాద్ జిల్లా గురడి రెడ్డి సంఘ భవనానికి రూ ఇరవై ఐదు లక్షల …

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:-30 ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. …

నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రిగెడ్ అధ్యక్షుడిగా బొడ్డు అలరాజు యాదవ్.

అచ్చంపేట ఆర్సి , 30 జూలై (జనం సాక్షి న్యూస్) : నియోజకవర్గంలోని పదర మండల కేంద్రానికి చెందిన బొడ్డు అలరాజు యాదవ్ నాగర్ కర్నూల్ జిల్లా …

ఆదివాసి గిరిజన 5 తెగల విద్యార్థులు బాగుపడాలంటే

పి టి జి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను హైదరాబాదులోనే కొనసాగించాలి. ఆదివాసి చెంచు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు. అచ్చంపేట ఆర్సి, 30 జూలై …

బాసరలో బీమా వివాదం

ప్రీమియం చెల్లించకపోవడంపై విసి ఆగ్రహం బాసర,జూలై30(జనంసాక్షి): బాసర ట్రిపుల్‌ ఐటీ బీమా వివాదంపై ఇన్‌చార్జ్‌ వీసీ వెంకటరమణ సీరియస్‌ అయ్యారు. విద్యార్థుల నుంచి వసూలు చేసి ప్రీమియం …

బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది: జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌,జూలై30(జనంసాక్షి): సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. …

హరితహారం పౌరుల బాధ్యత

వర్షాల సీజన్‌లో మొక్కల పెంపకం ముఖ్యం నిజామాబాద్‌,జూలై30(జనంసాక్షి): హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టి నప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి …