Main

జిల్లాలో వరద పరిస్థితులపై కవిత ఆరా

అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన కలెక్టర్‌ నారాయణరెడ్డితో ఫోన్‌లో సంభాషణ వర్షృాలతో శ్రీరాంసాగర్‌కు వరదపోటు నిండిన చెవురులు కుంటలతో మత్తళ్లు నిజామాబాద్‌,జూలై11(జనం సాక్షి ):నిజామాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ …

దళిత భూపంపిణీ పథకం లేనట్లే

భూములకు డిమాండ్‌తో అటకెక్కిన పథకం నిజామాబాద్‌,జూలై9(జనం సాక్షి )): నిరుపేదలైన ఒక్కో దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని నిర్ణయించిన పథకం దాదాపుగా ఆగిపోయినట్లే …

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

నిజామాబాద్‌,జూలై9( జనంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.జిల్లాలోని శ్రీరాం సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట …

ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపేద్దాం

ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపేద్దాం కామారెడ్డి,జూలై8(జనంసాక్షి):ప్లాస్టిక్‌ను నిషేధించి ప్లాస్టిక్‌ రహిత బాన్సువాడగా నిర్మిద్దామని వ్యాపారస్తులు, ప్రజలకు మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ పిలుపునిచ్చారు. మనమంతా ప్రతిజ్ఞ తీసుకుని ప్లాస్టిక్‌ …

గాంధారి మండలంలోని నాగ్లుర్ సమీపంలో పేకాట స్థావరాలపై దాడి ఎస్సై సాయిరెడ్డి

గాంధారి మండలంలోని మంగళవారం సాయంత్రం నగ్లూర్ గ్రామ సమీపంలో గాంధారి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ సీఐ మరియు ఎస్సై …

ఆరేపల్లి పాఠశాలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు అందజేత

మండలం ఆరేపల్లి  ప్రాథమికోన్నత పాఠశాలకు 2021 – 2022 కు సంబంధించి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డును జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ జిల్లా కలెక్టర్ …

పెంపుడు కుక్కలకు ఆంటీ రేబీస్ టీకా ఇప్పించాలి

పశు వైద్య అధికారి సుభాష్. ఎల్లారెడ్డి  06  జులై   (జనంసాక్షి )…. ఎల్లారెడ్డి  పట్టణ కేంద్రం లో  ప్రపంచ జూనోస్ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ పశు …

ఇత మొక్కలను నాటిన ఆప్కారి శాఖ సి ఐ షాకిర్ హైమధ్

ఎల్లారెడ్డి   06   జులై  ( జనంసాక్షి  )  ఎల్లారెడ్డి మండలం లోని సబ్దల్ పూర్ గ్రామ పంచాయతీ పరిధి లోని  బుధవారం  అలాయ్ కుంట కట్ట పై …

శాంతి భద్రతలను కాపాడటంలో ఎస్సై రవీందర్ ముందు చూపు

రుద్రూర్ (జనంసాక్షి) రాబోవు బక్రీద్ పండుగా మరియు బోనాల పండుగ గూర్చి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరుగకుండా 05.07.2022 రోజున రుద్రూర్ పోలీస్ స్టేషన్ నందు మండల …

గాంధారి మండలం చద్మల్ గ్రామంలో నూతన విద్య కమిటీ ఏకగ్రీవం

 మండలంలోని చద్మల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల విద్య కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల నూతన విద్య …