Main

టిఆర్‌ఎస్‌కు షాక్‌..బిజెపిలో చేరనున్న మోహన్‌ రెడ్డి

నిజామాబాద్‌,జూలై27(జనంసాక్షి ): అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఆల్‌ ఇండియా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా …

అప్పుల సాగుతో కుదేలయిన అన్నదాతలు

వడ్డీలు పెరగడంతో అధిక రుణభారం మళ్లీ పంటలు వేయడమెలా అన్నదే సమస్య ప్రభుత్వ సాయం కోసం రైతాంగం ఎదురుచూపు నిజామాబాద్‌,జూలై20(జ‌నంసాక్షి): అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులన్ని వరదనీటిలో …

శ్రీరాంసాగర్‌కు మరోమారు వరద

22గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు నిజామాబాద్‌,జూలై19(జనం సాక్షి): ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి మరోమారు వరద ప్రవాహం పెరిగింది. …

పారిశుద్య పనులు సకాలంలో చేపట్టాలి

వరదప్రభావిత గ్రామాల్లో వ్యాధులు రాకుండా చర్యలు నిజామాబాద్‌,జూలై19(జనం సాక్షి): ప్రతీ నివాస ప్రాంతంలో పారిశుధ్య పనులు, మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. ఎక్కడైనా …

నకిలీ విత్తనాలకు తోడయిన వర్షాలు

అన్నదాతను కుదేలు చేసిన పంటలు భారీగా పెట్టబడులు నష్టపోయిన రైతులు నిజామాబాద్‌,జూలై19(జనంసాక్షి): సీజన్‌ మొదట్లోనే నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేట ముంచగా, భారీ వర్షాలకు మొలకెత్తిన పంటలను …

శ్రీరాంగసాగర్‌కు తగ్గిన వరద ఉధృతి

గేట్‌ఉ మూసేసిన అధికారులు పలు మండలాల్లో తీవ్రంగా పంటలు నష్టం నిజామాబాద్‌,జూలై16(జనం సాక్షి ): జిల్లాలోని శ్రీరాంసాగర్‌ కు వరద ఉధృతి తగ్గుముఖం పడుతోంది. ఇన్‌ ప్లో తగ్గడంతో …

హరితహారం కోసం జిల్లా సన్నద్దం

వర్షాలు పడడంతో అనుకూలంగా వాతావరణం నిజామబాద్‌,జూలై16(జనం సాక్షి ): హరితహారానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నట్లు వెల్లడిరచారు. జిల్లావ్యాప్తంగా …

ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది

మత్స్యకార సంఘాల నేతల ఆనందం నిజామాబాద్‌,జూలై16(జనం సాక్షి ): నీరు చేరడంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని మత్స్యకార సంఘాల నేతలు …

నిజామాబాద్‌ను వీడని వర్షం

వర్షాల ధాటికి పొంగిపొర్లుతున్న వాగులు 50కి పైగగా ప్రాంతాల్లో నిలిచిన రాకపోకలు నిజామాబాద్‌,జూలై14(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో …

వరద ఉధృతికి కొట్టుకు పోయినకేజ్‌ కల్చర్లు

సుమారు 4కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా నిజామాబాద్‌,జూలై13(జనంసాక్షి): నీలి విప్లవంలో భాగంగా ఏర్పాటు చేసిన కేజ్‌ కల్చర్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. దీంతో రూ.4 కోట్ల వరకు …