Main

కాసులు కురిపిస్తున్న మినరల్‌ వాటర్‌ 

మంచినీటి వ్యాపారంతో లాభాలు కామారెడ్డి,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  నీటి ఎద్దడి ఉన్న  ప్రాంతాల్లో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వ్యాపారులు ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు …

పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం

ఫలించని ఎంపి కవిత ప్రయత్నాలు సమస్యతో లబ్దిపొందాలని చూస్తున్న కాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరల విషయంలో కేంద్రం నిరల్‌క్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో అత్యధికంగా …

కామారెడ్డి ఆస్పత్రిస్థాయి పెంచాలి

పెరుగుతున్న రోగులతో సౌకర్యాల కొరత కామారెడ్డి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): కామారెడ్డి ఆస్పత్రి స్థాయి పెంపుపై ఆశలు నెలకొన్నాయి. 100 పడకల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారిస్తే రోగులకు ప్రయోజనకరంగా …

స్పీకర్‌ పోచారంను పరామర్శించిన కేసీఆర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : బాన్సువాడ మండలం పోచారంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం …

ఉపాధిలో అదనపు పనులకోసం ప్రణాళిక

మొక్కల పెంపకానికి ప్రాధాన్యం నిజామాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఉపాధి హావిూ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించి వారి ఉపాధిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు తయారుచేశారు. …

బాలకార్మికులను పెట్టుకుంటే చర్యలు

కామారెడ్డి,పిబ్రవరి2(జ‌నంసాక్షి): బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని కార్‌ఇమక శాఖ అధికారులు హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా ఆయా కేంద్రాల యజమానులు బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు …

వార్‌ వన్‌ సైడే

– 16పార్లమెంట్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌వే – ప్రియాంక వచ్చినా దేశానికి ఒరిగేదేవిూ ఉండదు – సెక్రటేరియట్‌కై డిఫెన్స్‌ ల్యాండ్‌ విషయంలో కేంద్రం సహకరించడం లేదు – పార్లమెంట్‌ …

చలిగాలులతో ఆరోగ్యం జాగ్రత్త

వైద్యుల హెచ్చరిక నిజామాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈదురు గాలులు, చలి ప్రభావం పంటలపై సైతం ఉంటుందని, …

ఇంటిదొంగలపై కన్నేసిన అధికారులు

ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచారం నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): కలప స్మగ్లింగ్‌లో ఇంటి దొంగల వ్యవహారంపై అటవీ,పోలీస్‌ శాఖలు దృష్టి సారించాయి. కటిన చర్యలకు ఉపక్రమించాయి. అంతర్గత సమావేశాలతో హెచ్చరికులచేస్తున్నారు. …

140 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు

భారీగా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు కామారెడ్డి,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో జరుగనున్న రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఆరు మండలాల పరిధిలోని …