Main
ఫించన్ రాలేదని..వికలాంగుడు ఆత్మహత్య
నిజామాబాద్: జిల్లాలోని చిందాజ్ పల్లిలో దారుణం జరిగింది. ఫించన్ రాలేదనే మనస్థాపంతో చిందాజ్ పల్లిలో స్వామిగౌడ్ అనే వికలాంగుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిజామాబాద్ లో మంత్రి జగదీష్ పర్యటన..
నిజామాబాద్: జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భ మంత్రి ఎల్లారెడ్డి, నాగిరెడ్డి మండలాల్లో ఐదు విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు.
తాజావార్తలు
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన అనుష్క శర్మ, కమల్ హాసన్
- మొక్కలు పెంచకుంటే జరిగేది ఇదే!: మంత్రి పొన్నం
- అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ కీలక ఉత్తర్వులు
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ స్పందన
- విజయోత్సవంలో విషాదం
- రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు.. కాళేశ్వరం విచారణపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
- పెద్ద ధన్వాడలో రణరంగం
- ఏపీలో యోగాంధ్ర 2025లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని మోదీ స్పందన
- జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా ‘యువగళం’.. డిప్యూటీ సీఎం పవన్ ప్రశంస
- బెంగళూరులో నేడు అంబరాన్నంటే సంబరాలు
- మరిన్ని వార్తలు