నిజామాబాద్

బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మించాలి

ఆదిలాబాద్ జిల్లా బొథ్ మండల కేంద్రంలోని బిసి హాస్టల్ భవనం  శిథిలావస్థలో ఉందని వెంటనే నూతన భవనం నిర్మించాలని కోరుతూ టీజీవీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం …

కరత్వాడలో ఆర్థిక అక్షరాస్యత సదస్సు

బోథ్ మండలం లోని కరత్వాడ గ్రామ పంచాయతీ లో దక్కన్ గ్రామీణ బ్యాంక్ బోథ్ మేనేజర్ రాథోడ్ ప్రహ్లాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు …

బోథ్ లో ప్రారంభమయిన పత్తి కొనుగోళ్లు

 బోథ్ (జనంసాక్షి) బోథ్ మండలంలో పత్తి కొనుగోలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక స్వప్న, సాయి దత్త, సాయి బాబా జిన్నింగ్ ఫ్యాక్టరీలలో లాంచనంగా …

విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి దుర్మరణం

గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (10): విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మున్ననూరులో చోటుచేసుకుంది ఎస్సై నవీద్ కథనం …

సోనాల ఎస్సీ కమ్యూనిటీ భవనం కొరకు రూపాయలు 9 లక్షలు

బోథ్ (జనంసాక్షి) బోథ్ మండలంలోని సోనాల గ్రామపంచాయతీలో దళితుల సంక్షేమం కోసం నూతనంగా ఎస్సీ కమ్యూనిటీ భవనము నిర్మాణం కొరకు రూపాయలు ఐదు లక్షల ప్రొసీడింగ్ ను …

బాసర ట్రిపుల్ ఐటీ లో మత ప్రచార కలకలం..

విద్యార్థుల హాస్టల్ కి వెళ్ళి ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు. – పూర్తి వివరాలు తెలవడానికి త్రిసభ్య కమిటీ వేశామని తెలిపిన సిబ్బంది. బైంస రురల్,,నవంబర్10,,జనంసాక్షి,,,  …

బోథ వెంకటేశ్వర ఆలయంలో ధాత్రి నారాయణ పూజలు

బోథ్ (జనంసాక్షి) నవంబర్ 09. బోథ్ మండల కేంద్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 12 వ తేదీ శనివారం శ్రీ ధాత్రి నారాయణ …

రన్నింగ్ ట్రాక్ కోసం 3 లక్షలు కేటాయిస్తా

బోథ్ (జనంసాక్షి) బోథ్ పట్టణ యువత కోరిక మేరకు తన నిధుల నుండి రూ. 3 లక్షలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు తాహేర్ …

మెండోర మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

మెండోరా నవంబర్ 10 (జనంసాక్షి )మెండోర మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు .మెండోరా మండలంలో …

మంత్రిని సన్మానించిన ఆర్యవైశ్య సంఘం

బోథ్ (జనంసాక్షి) నవంబర్ 09 రాష్ట్ర దేవాదాయ శాఖ, న్యాయ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు లను ఆర్యవైశ్య …

తాజావార్తలు