నిజామాబాద్

జన్మదినం సందర్భంగా అన్నదానం.

నెన్నెల, అక్టోబర్22, (జనంసాక్షి) నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామంలో కొండ సరిత రమేష్ గౌడ్ దంపతుల కూతురు శాన్వి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ప్రభుత్వం పాఠశాలలో అన్నదానం …

*బాలికల హక్కులను పరిరక్షించాలి* – సూర్యాపేట చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విద్యాసాగర్

మునగాల, అక్టోబర్ 22(జనంసాక్షి): బాలికల హక్కులను రక్షించాలని సమగ్ర బాలల పరిరక్షణ పథకం సూర్యాపేట చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విద్యాసాగర్ అన్నారు. ఈదులవాగు తండా గ్రామంలో గ్రామ …

సిఎస్ఆర్ నిధుల పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి.

సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 22:(జనం సాక్షి):  జిల్లాలోని పరిశ్రమలు  కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సి.ఎస్.ఆర్.నిధులు అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ …

*రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో జరిగే భారత్ జోడో యాత్రను విజయవంతం చేద్దాం

కొడకండ్ల, అక్టోబర్22 (జనంసాక్షి) కొడకండ్ల మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో కొడకండ్ల మండల అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ రేపు తెలంగాణ …

బోడు, కొప్పురాయిలో కొమరం భీమ్ జయంతి వేడుకలు

టేకులపల్లి, అక్టోబర్ 22 (జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని బోడు, కొప్పురాయి గ్రామాలలో ఆదివాసి గిరిజనులు కొమరం భీమ్ జయంతి సందర్భంగా శనివారం భీమ్ చిత్రపటానికి …

కామ్రేడ్ అభిబ్ మరణం పార్టీకి తీరని లోటు

నల్లబెల్లి అక్టోబర్ 22 ( జనం సాక్షి): సిపిఎం పార్టీ సీనియర్ సభ్యులు కామ్రేడ్ ఎండి అబీబ్ మరణం పార్టీకి తీరని లోటని సిపిఎం మండల కమిటీ …

హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీం

  చిట్యాల22( జనం సాక్షి) ఆదివాసుల కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు కొమురం భీం అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల …

అశ్వరావుపేట పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

శాంతి భద్రత లే లక్ష్యంగా పోలీసులు – ఎస్సై బి రాజేష్ కుమార్ అశ్వరావుపేట ఆగస్టు 22( జనం సాక్షి )   సమాజం, భవిష్యత్తు తరాలు …

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

తిమ్మాపూర్, అక్టోబర్ 22 జనం సాక్షి): తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నబోయిన రవి …

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి చేపూరి వినోద్

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 22 ,( జనం సాక్షి ) : రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని తుంగభద్ర నది పరిసర …

తాజావార్తలు