నిజామాబాద్

క్రీడాకారులను ప్రోత్సహించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

-క్రీడాకారుల కోసం ఉద్యోగాలు* -8 వ తెలంగాణ రాష్ర్ట జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్..   …

నేషనల్ పంచాయతీ అవార్డు కోసం తప్పుడు డేటా నమోదు చేయవద్దు

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 22 (జనం సాక్షి);నేషనల్ పంచాయతి అవార్డ్స్ కోసం ఎక్కడ కూడా తప్పుడు డేటా నమోదు …

*కోదాడకు రైల్వే మార్గం తీసుకొచ్చిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం*

మునగాల, అక్టోబర్ 22(జనంసాక్షి): మునగాల  మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోదాడకు రైల్వే మార్గాన్ని …

బలే బలే చిన్ని స్కూటర్…

కేసముద్రం జనం సాక్షి / కేసముద్రం మండల కేంద్రానికి చెందిన బొద్దుల శ్రీకాంత్ అనే వ్యక్తి చిన్ని స్కూటర్ పై కేసముద్రం పట్టణ రోడ్లపై వెళ్తూ పలువురిని …

*నాణ్యమైన విద్య వైద్యం ద్వారానే పేదరిక నిర్మూలన*

 ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ టీవీ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం. కోదాడ, అక్టోబర్ 22(జనం సాక్షి)                …

పాడి రైతుల ఆర్థిక ఎదుగుదలే ప్రభుత్వ లక్ష్యం…

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 22 తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ పాడి రైతులు ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని శంకరపట్నం …

ప్రభుత్వ భూమిని కబ్జా కోరుల నుండి కాపాడండి

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను ఆపాలని ఫిర్యాదు చేసిన– కాట సుధా శ్రీనివాస్ గౌడ్. సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 22:(జనం సాక్షి): అమీన్ పూర్ మండలం పటేల్ …

తోటి విలేకరి తండ్రి భౌతికకాయాన్ని పరామర్శించిన విలేఖరులు

మునగాల, అక్టోబర్ 22(జనంసాక్షి): మునగాల మండలంలో ఓ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న లంజపల్లి నాగబాబు తండ్రి లంజపల్లి గుర్వయ్య‌ (80) శనివారం తెల్లవారుజామున మరణించాడు. ఈ …

దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి 19 దరఖాస్తులు

– జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. హన్మకొండ బ్యూరో చీఫ్ 22అక్టోబర్ జనంసాక్షి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన …

నిరుపేద కుటుంబానికి చెందిన బి పద్మ గుండె ఆపరేషన్ కు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. భరోసా

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్  నియోజక వర్గం  మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన పద్మమ్మ బావాయిపల్లి స్వామి. హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ లో గుండె ఆపరేషన్ చేయించుకోవడం  …

తాజావార్తలు