నిజామాబాద్

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం..

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 21 :  సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు మండలాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చేర్యాల నేతాజీ రోడ్డు వద్ద …

ఉపాధ్యాయుడు సొంత ఖర్చులతో టైం బెల్ట్ పంపిణీ

పెద్దవంగర అక్టోబర్ 21(జనం సాక్షి )బొమ్మకల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల దాతృత్వం సొంత ఖర్చులతో 5 వేయి లు విలువ చేసే టై,బెల్ట్ ల అందజేశారు. శుక్రవారం …

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శం. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

కోటగిరి అక్టోబర్ 21 జనం సాక్షి:-ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు స్వంత ఇండ్లు ఉండాలనే లక్ష్యంతో సీఎం కెసిఆర్ 100 శాతం సబ్సిడీతో డబుల్ బెడ్రూం ఇండ్లను …

మునుగోడులో గౌడ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న జిల్లా నాయకులు సమ్మయ్య గౌడ్

కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున మునుగోడు నియోజకవర్గం కొంపల్లి గ్రామ ఎంపీటీసీ పరిధికి ఇన్చార్జి గా వహిస్తున్నటువంటి  టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర …

బాధిత కుటుంబానికి అండగా బీఅర్ఎస్

బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్. ఊరుకొండ, అక్టోబర్ 21 (జనం సాక్షి): ఆపదలో ఉన్న వారికి.. మృతి చెందిన బాధిత కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల …

నిరుద్యోగ యువతకు శాపంగా మారిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు

నల్లబెల్లి అక్టోబర్ 21 (జనం సాక్షి): నిరుద్యోగ యువతకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు శాపంగా మారాయని ఏఐసీసీ సభ్యులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. …

బచ్చలకూర రాములు మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి

మునగాల, అక్టోబర్ 21(జనంసాక్షి): సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బచ్చలకూర (చిన్న)రాములు(84) మరణము సిపిఎం పార్టీకి తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ …

అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుదాం – సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 21( జనంసాక్షి): పోలీసు ఉద్యోగ నిర్వహణ ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, అదే సమయంలో ఎంతో క్లిష్టమైనదని అలాంటి విధి నిర్వహణలో భాగంగా తమ జీవితాలను …

పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివి

పోలీస్ సంస్కరణ దినోత్సవంలో ఎస్ఐ శంకర్ _________________________ లింగంపేట్ 21 అక్టోబర్ (జనంసాక్షి)  పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివి అని లింగంపేట్ ఎస్ఐ శంకర్ అన్నారు.ఆయన …

ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలి… అడిషనల్ డైరెక్టర్ మెడికల్ డాక్టర్ అమర్ సింగ్

రాజాపేట,  అక్టోబర్21 ( జనం సాక్షి) :   ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో వివిధ చికిత్సల కోసం వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ హెల్త్ మెడికల్ అడిషనల్ …