నిజామాబాద్

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

ప్రజారక్షణ, శాంతి భద్రతలే పోలీసుల లక్ష్యం – అశ్వరావుపేట లో కొవ్వొత్తుల ర్యాలీ   అశ్వారావుపేట , అక్టోబర్ 21( జనం సాక్షి): పోలీస్ అమరుల త్యాగాలు …

ప్రకృతి వ్యవసాయంపై పూర్తిచేసుకున్న రైతులకు సర్టిఫికెట్ అందిస్తున్న కేవీకే శాస్త్రవేత్తలు

గరిడేపల్లి, అక్టోబర్ 21 (జనం సాక్షి): శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో పకృతి వ్యవసాయంపై రెండు రోజులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జాతీయ …

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం

 విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం  జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 21 (జనంసాక్షి): విధి నిర్వహణలో దేశ …

*పోడు భూములను నూతనంగా సాగుచేస్తే *పి.డి యాక్ట్ తోపాటు 2 లక్షల రూపాయల జరిమాన! *ఎఫ్ఆర్వో ఓంకార్ _____________

లింగంపేట్ 21 అక్టోబర్ (జనంసాక్షి) నూతనంగా పోడు భూములను సాగు చేస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు తోపాటు 2 లక్షల రూపాయల జరిమాన విదిచండం జరుగుతుందని …

సర్పంచ్​ ముందుకు రావడం అభినందనీయం : విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు వడ్ల పాండు రంగం చారి

పరిగి రూరల్​, అక్టోబర్​ 21 : శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు సర్పంచ్​ బోయిన రాములు ముందుకు రావడం అభినందనీయమని విశ్వకర్మ సార్మ  …

యువకులు స్వయం ఉపాధి పై దృష్టి పెట్టాలి

మాజీ జడ్పిటిసి మాధవి జగదీష్ నర్సాపూర్. అక్టోబర్,  21, ( జనం సాక్షి )  యువత  స్వయం ఉపాధి పై దృష్టి దృష్టి పెట్టాలని మాజీ జడ్పిటిసి …

ఉపాధ్యాయుడు సొంత ఖర్చులతో నోటుబుక్కులు పంపిణీ

పెద్దవంగర అక్టోబర్ 21(జనం సాక్షి )బొమ్మకల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల దాతృత్వం సొంత ఖర్చులతో 5 వేయి లు విలువ చేసే టై,బెల్ట్ ల అందజేశారు. శుక్రవారం …

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి దేవా నాయక్ తహసీల్దార్ వినతి పత్రం పెద్దవంగర,అక్టోబర్ 21(జనం సాక్షి ) ఈ సంవత్సరం అకాల వర్షాలకు అధిక నష్టపోయింది రైతు లు …

కార్పొరేటర్ యుగంధర్ రెడ్డికి మంత్రి ఆశీస్సులు

మేడిపల్లి – జనంసాక్షి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ధి యుగంధర్ రెడ్డి తన జన్మదినం …

డ్రైనేజీ పనులు ప్రారంభం

రామారెడ్డి   అక్టోబర్ 21  (  జనం సాక్షి )  : డ్రైనేజీ పనులు ప్రారంభించినట్లు ఇసన్నపల్లి సర్పంచ్ బాలమణీ తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,  రామారెడ్డి …