నిజామాబాద్

1,50,000 రిలీఫ్ ఫండ్

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలోని దుంపెట గ్రామానికి చెందిన వేరి రాముకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా 1,50,000 రిలీఫ్ ఫండ్ కాయితి నాగరాజ్ …

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి ప్రజారక్షణ, శాంతి భద్రతలే పోలీసుల లక్ష్యం

టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆన్తోటి వెంకటేశ్వరరావు టేకులపల్లి, అక్టోబర్ 21 జనం సాక్షి): పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని, ప్రజా రక్షణ, శాంతిభద్రతలే పోలీసుల లక్ష్యంగా ప్రాణాలను …

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలి.

– హెల్త్ సూపర్వైజర్ దుర్గమ్మ అశ్వరావుపేట అక్టోబర్ 21( జనం సాక్షి) ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు సీజన్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు అవసరమని హెల్త్ సూపర్వైజర్ దుర్గమ్మ …

బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు కిట్టు పంపిణీ

టేకులపల్లి, అక్టోబర్ 21( జనం సాక్షి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రక్తపోటు,షుగర్ వ్యాదిగ్రస్తులకు మెరుగైన చికత్స అందజేయాలనే సదుద్దేశంతో ఉచితంగా మందుల కిట్లను నేరుగా సబ్ …

అమరవీరుల త్యాగాలు మరువలేనివి

 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల  వికారాబాద్ జిల్లా బ్యూరో  జనం సాక్షి అక్టోబర్ 21      విధినిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శాంతి భద్రతల …

పలువురిని కలిసి పలకరించిన బలరాం జాదవ్.

నేరడిగొండఅక్టోబర్21(జనంసాక్షి):మండల కేంద్రానికి చెందిన గోతి హరిసింగ్ ఆరోగ్యం బాగులేదన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం రోజున బాధితుల …

పోలీసు అమ‌ర‌వీరుల‌కు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ బ్యూరో, అక్టోబర్ 21:జనంసాక్షి,,    విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘన …

పాఠశాలను సందర్శించిన దిశ కమిటీ జిల్లా సభ్యులు రాజేందర్

టేకులపల్లి, అక్టోబర్ 20( జనం సాక్షి ): టేకులపల్లి మండలం లోని సులానగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని …

*జనగామలో జరిగే రైతు సంఘం జిల్లా రెండవ మహాసభను జయప్రదం చేయండి.. గొల్లపల్లి.

            బచ్చన్నపేట అక్టోబర్ 20 (జనం సాక్షి) ఈనెల 22వ తేదీన శనివారం రోజున జనగామ పట్టణంలోని పూసల భవనంలో …

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

  టేకులపల్లి,అక్టోబర్ 19( జనం సాక్షి): టేకులపల్లి మండల పరిధిలోని సులానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై వేటు పడింది. …