నిజామాబాద్

భూ బాధితురాలు శివమ్మకు న్యాయం అండగా జిల్లా యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తున్న శివమ్మ కుటుంబ సభ్యులు

రాయి కోడ్ అక్టోబర్ 17 జనం సాక్షి రాయి కోడ్ మండలం భూ బాధితురాలు శివమ్మకు న్యాయం అండగా జిల్లా యంత్రాంగం అక్రమ పట్టా మార్పిడిని రద్దు …

బాలిక పైచదువులకు 10 వేల ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 17, (జనం సాక్షి ) : బాలిక  పైచదువులకు వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి10 వేల ఆర్థిక సహాయం చేశారు.మండలంలో ని …

విద్యార్థులకు టై బెల్టులు అందజేత

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 17  రాజంపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు టై, బెల్టులను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల …

ఆటో బోల్తా ఒకరి మృతి

శివ్వంపేట అక్టోబర్ 17 జనంసాక్షి : మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామానికి చెందిన గంట సత్తయ్య తన కాలుకు అయిన గాయనికి చికిత్స కోసం చిన్నగొట్టిముక్ల గ్రామం …

ఎసై మచ్చెందర్ రెడ్డిని సన్మానించిన తెరాస నేతలు.

కోటగిరి అక్టోబర్ 17 జనం సాక్షి:-కోటగిరి మండలానికి నూతనంగా నియమితులైన ఎసై మచ్చెందర్ రెడ్డి నీ మండల తెరాస నాయకులు ఘనంగా పూల బుక్కే,శాలువాతో సన్మానించారు. ఈ …

ముల్కనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ కార్యకర్తలకు చీరల పంపిణీ

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (17) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం ముల్కనూర్    ప్రభుత్వ ఆసుపత్రిలో డా,,శ్రీ నివాస్ ఎంపిపి జక్కుల అనిత  సర్పంచ్ మాడుగుల కొమురయ్య …

జాతీయ స్థాయిలో గెలవాలి : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

పరిగి రూరల్, అక్టోబర్ 17, ( జనం సాక్షి ): మన జిల్లాతోపాటు రాష్ర్ట స్థాయిలో ప్రతిభ కనబరిచిన మీరు జాతీయ స్థాయిలో గెలవాలని పరిగి ఎమ్మెల్యే …

అండర్ పాస్ బ్రిడ్జి అవస్థలు

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 17 రాజంపేట్ మండల ప్రజలు దత్త రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజంపేట్ మండలంలోని శివాయిపల్లి శివారులోని అండర్ పాస్ బ్రిడ్జిలో …

ప్రజావాణి ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి

అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ హన్మకొండ బ్యూరో చీఫ్ 17 అక్టోబర్ జనంసాక్షి సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని …

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం

బెజ్జంకి,అక్టోబర్17,(జనంసాక్షి):మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద సోమవారం బిజెపి మండల అధ్యక్షులు ధోనే అశోక్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం ధోనే అశోక్ …