నిజామాబాద్

ఏమి ఆఫర్లు గురూ..

డోర్నకల్ అక్టోబర్ 17 జనం సాక్షి పెట్రోల్,డీజిల్ ధరలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.దీంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.అయితే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల ఎస్సార్ …

నిరుపేద కన్యాని ఒఇంటి మహారాణిగా పంపారు.

నెరడిగొండ అక్టోబర్17(జనంసాక్షి): పెళ్ళంటేనే వందేళ్ల పంట అందుచేత కొందరు నూరు అబ్బదలాడి ఒక పెళ్లి జరపలన్నారు పెద్దలు అలాకాకుండా అనాదగా పెరిగిన కన్యా ఆమే మండలంలోని వడూర్ …

అక్షర విద్యార్ధికి ప్రతిష్టాత్మక నిట్ లో సీటు

మోత్కూర్ అక్టోబర్ 17 జనంసాక్షి : అక్షర హై స్కూల్ లో నర్సరీ నుండి చదివి,2019-20 లో 10 వ తరగతి బ్యాచ్ విద్యార్ధి వి. శివసాయి …

రేపు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం

చెన్నూరు అభివృద్ధి ప్రదాత, గౌరవ ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు తేదీ: …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మోత్కూరు అక్టోబర్ 17 జనంసాక్షి : మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాందినగర్ కాలనికి చెందిన మెంట యాదగిరి ఆకాల మరణానికి చింతిస్తూ రెడ్ క్రాస్ సంస్థ జిల్లా …

క్షుద్ర పూజలు అంటూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి బైండోవర్

వేమనపల్లి,అక్టోబర్17,(జనంసాక్షి) నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల అమాయకత్వాన్ని అవసరాలని ఆసరాగా చేసుకొని దేవుడు పూజలు మరియు క్షుద్ర పూజలు చేస్తే మంచి జరుగుతుంది, సమస్యలు తీరుతాయి, …

భారత్ జోడో యాత్ర సందర్భంగా వాల్ పోస్టర్లు మరియు ప్రచార రథం టీ షర్ట్లు ఆవిష్కరణ

జనగామ (జనం సాక్షి)అక్టోబర్17:టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరియు …

దర్గా దయాకర్ రెడ్డి అభినందన సభ

పాల్గొన్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి మేడిపల్లి – జనంసాక్షి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ ఫంక్షన్ హల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ …

దర్గా దయాకర్ రెడ్డికి అభినందనలు

మేడిపల్లి – జనంసాక్షి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన …

విద్యా పటిష్టానికి తెలంగాణ సర్కారు కృషి

అదనపు తరగతి గదులు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడిపల్లి – జనంసాక్షి విద్యా వ్యవస్థ బలోపేతం కోసం తెలంగాణ సర్కారు పటిష్టమైన చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర …