నిజామాబాద్

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన టిఎస్ పి ఎస్ సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.

-మొత్తం అభ్యర్థులు 8654 –పరీక్షకు హాజరైన వారు 6650 — గైర్హాజరైనవారు 2004 మంది –హాజరు శాతం 76.84 –.  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ . …

బీటి రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలని

అధికారులకు ఎమ్మెల్యే హరిప్రియ ఆదేశం టేకులపల్లి, అక్టోబర్ 16( జనం సాక్షి ): ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండల పరిధిలోగల ప్రగల్లపాడు గ్రామపంచాయతీలో పడమటి గుంపు నుండి …

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

గరిడేపల్లి, అక్టోబర్ 16 (జనం సాక్షి): సమాజంలో ఉన్న పేద వర్గాలను ఆపద సమయంలో అదుకొని వారికి మనోధైర్యం కల్పించాలని తెరాస గ్రామ పార్టీ  అధ్యక్షులు చామకూరి …

అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యత – మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ బ్యూరో అక్టోబర్ 16 (జనంసాక్షి): సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.  ఆదర్శనగర్- …

సాటి మనిషి కష్టాల్లో ఉంటే తట్టుకోలేడు-బలరాం జాధవ్.

నెరడిగొండఅక్టోబర్16(జనంసాక్షి) మూడు సంవత్సరాలుగా అలుపెరుగని సేవకుడిగా ఎదుటివారు బాధల్లో కష్టాల్లో ఉంటే భరించలేని గుండెగల మనిషి ప్రజలే నా ప్రతినిధులు అని నమ్మిన నాయకుడు రాబోయే రోజుల్లో …

రాయికల్ మండల రామాజీ పెట్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దుగ్యాల కాశిరావు

పరామర్శజనం సాక్షి అక్టోబర్ 15:…. రాయికల్ మండల రామాజీ పెట్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దుగ్యాల కాశిరావు  ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి …

అల్లాపూర్ లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబు మోసెస్.

మర్పల్లి, అక్టోబర్ 15 (జనం సాక్షి) ప్రధానమంత్రి అనుసుచితి అభ్యుదయ యోజన కార్యక్రమం ద్వారా ఎస్సీ కుటుంబాలకు జీవోనోపాధి కల్పించనున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ …

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచనను మానుకోవాలి

మల్లు నాగార్జునరెడ్డి హుజూర్ నగర్ అక్టోబర్ 15 (జనం సాక్షి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచనను మానుకోవాలని రైతు సంఘం …

విస్తృతంగా మండలంలో పర్యటించిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

– అంతర్గత రహదారులకు నిధులు కేటాయిస్తా — పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలన –టేకులపల్లి,గోలియా తండా, కుంటల్ల గ్రామాలలో పర్యటించిన జడ్పీ చైర్మన్ టేకులపల్లి,అక్టోబర్ 15( జనం …

చిన్న రామచర్లలో మహిళపై కొండెంగ దాడి

అటవీశాఖ అధికారులు స్పందించాలి బచ్చన్నపేట అక్టోబర్ 15 (జనం సాక్షి) మండలంలోని చిన్న రామ చర్ల గ్రామంలో గత రెండు నెలలుగా కొండెంగా. వాహనదారులపై. వృద్ధులపై. పిల్లలపై. …

తాజావార్తలు