నిజామాబాద్

సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మోహన్

డోర్నకల్ అక్టోబర్ 16 జనం సాక్షి డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గా మండల పరిధి మోదుగడ్డతండాకు చెందిన ధారవత్ మోహన్ నాయక్ ను …

మాజీ ఎంపీ వినోద్ కుమార్ పరామర్శ

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల జడ్పిటిసి నాగం భూమయ్య కూతురు వస్మిత ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆదివారం పరామర్శించారు. …

హైవే రోడ్డుపై గుంతల పూడ్చివేత

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : మనం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శివ ఆధ్వర్యంలో క్యాతన్ పల్లి ఎక్స్ రోడ్డు నుండి గద్దరాగడి వరకు హైవే రోడ్డుపై ఉన్న గుంతలను సిమెంట్ …

బీఎంపిలో చేరిన బహుజన నాయకులు

తొర్రూరు 16 అక్టోబర్( జనంసాక్షి ) బహుజన నాయకులు బందు వెంకన్న బహుజన ముక్తి పార్టీలో ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో బహుజన ముక్తి …

వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

పౌండర్ వేములపల్లి రాజు జనం సాక్షి, చెన్నరావు పేట చెన్నారావుపేట- నర్సంపేట ప్రధాన రహదారిపై పాత ముగ్దుంపురం గ్రామంలో వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన …

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన టిఎస్ పి ఎస్ సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.

-మొత్తం అభ్యర్థులు 8654 –పరీక్షకు హాజరైన వారు 6650 — గైర్హాజరైనవారు 2004 మంది –హాజరు శాతం 76.84 –.  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ . …

బీటి రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలని

అధికారులకు ఎమ్మెల్యే హరిప్రియ ఆదేశం టేకులపల్లి, అక్టోబర్ 16( జనం సాక్షి ): ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండల పరిధిలోగల ప్రగల్లపాడు గ్రామపంచాయతీలో పడమటి గుంపు నుండి …

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

గరిడేపల్లి, అక్టోబర్ 16 (జనం సాక్షి): సమాజంలో ఉన్న పేద వర్గాలను ఆపద సమయంలో అదుకొని వారికి మనోధైర్యం కల్పించాలని తెరాస గ్రామ పార్టీ  అధ్యక్షులు చామకూరి …

అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యత – మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ బ్యూరో అక్టోబర్ 16 (జనంసాక్షి): సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.  ఆదర్శనగర్- …

సాటి మనిషి కష్టాల్లో ఉంటే తట్టుకోలేడు-బలరాం జాధవ్.

నెరడిగొండఅక్టోబర్16(జనంసాక్షి) మూడు సంవత్సరాలుగా అలుపెరుగని సేవకుడిగా ఎదుటివారు బాధల్లో కష్టాల్లో ఉంటే భరించలేని గుండెగల మనిషి ప్రజలే నా ప్రతినిధులు అని నమ్మిన నాయకుడు రాబోయే రోజుల్లో …