నిజామాబాద్

రాయికల్ మండల రామాజీ పెట్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దుగ్యాల కాశిరావు

పరామర్శజనం సాక్షి అక్టోబర్ 15:…. రాయికల్ మండల రామాజీ పెట్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దుగ్యాల కాశిరావు  ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి …

అల్లాపూర్ లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబు మోసెస్.

మర్పల్లి, అక్టోబర్ 15 (జనం సాక్షి) ప్రధానమంత్రి అనుసుచితి అభ్యుదయ యోజన కార్యక్రమం ద్వారా ఎస్సీ కుటుంబాలకు జీవోనోపాధి కల్పించనున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ …

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచనను మానుకోవాలి

మల్లు నాగార్జునరెడ్డి హుజూర్ నగర్ అక్టోబర్ 15 (జనం సాక్షి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచనను మానుకోవాలని రైతు సంఘం …

విస్తృతంగా మండలంలో పర్యటించిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

– అంతర్గత రహదారులకు నిధులు కేటాయిస్తా — పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలన –టేకులపల్లి,గోలియా తండా, కుంటల్ల గ్రామాలలో పర్యటించిన జడ్పీ చైర్మన్ టేకులపల్లి,అక్టోబర్ 15( జనం …

చిన్న రామచర్లలో మహిళపై కొండెంగ దాడి

అటవీశాఖ అధికారులు స్పందించాలి బచ్చన్నపేట అక్టోబర్ 15 (జనం సాక్షి) మండలంలోని చిన్న రామ చర్ల గ్రామంలో గత రెండు నెలలుగా కొండెంగా. వాహనదారులపై. వృద్ధులపై. పిల్లలపై. …

*భారత్ జోడోయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 15 జనంసాక్షి తెలంగాణలో ఈ నెల 23వ తారీఖున రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయడానికి నేడు మెట్ పల్లి …

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రక్తదాన శిబిరం.

జనం సాక్షి ఉట్నూర్. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా శనివారం పుట్టినూరు పట్టణంలో అంబేద్కర్ చౌక్ వద్ద ముస్లిం జేఏసీ మరియు యూత్ ఆధ్వర్యంలో మిలాద్ రక్తదాన …

ముసలిమడుగు ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రణాళిక.

రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర వారి ఆధ్వర్యంలో… బూర్గంపహాడ్ అక్టోబర్ 15 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ఐటిసి అనుబంధ సంస్థ రోటరీ …

ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం

ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం బోడుప్పల్ లో జూట్ పేపర్ బ్యాగుల ప్రదర్శన పర్యావరణాన్ని కాపాడాలని మేయర్ బుచ్చిరెడ్డి విజ్ఞప్తి మేడిపల్లి – జనంసాక్షి ప్లాస్టిక్ వినియోగాన్ని …

విద్యావాలంటరిని ఏర్పాటు చేసి చీకటి జీవితాల్లో అక్షరకాంతి నింపిన సమాజసేవకుడు-బలరాం జాధవ్.

నేరడిగొండఅక్టోబర్15(జనంసాక్షి):మండలంలోని నారాయణ్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను గ్రామస్తుల కోరిక మేరకు తెలంగాణరాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శనివారం రోజున సందర్శించారు.ఈ పాఠశాలలో …