నిజామాబాద్

హరితహారం లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి. ఎంపీడీవో ఎస్ కుమార్.

తొర్రూర్  అక్టోబర్ 15.(జనంసాక్షి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని లేనియెడల సంబంధిత అధికారులపై చర్యలు …

గల్ఫ్ సేవా సమితి ఆర్థిక సహాయం

జనం సాక్షి కథలాపూర్ నిరుపేద కుటుంబం, పెద్ద దిక్కును కోల్పోయింది దిక్కులేని స్థితిలో ఉన్న వారి కుటుంబానికి బొమ్మెన గల్ఫ్ సేవాసమితి నిత్యవసర వస్తువులతో పాటు 15000 …

బీఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్ సర్వీస్ కేజీఎమ్ కాంప్లెక్స్ లో ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు రమేష్ తెలిపారు.

ముప్కాల్ (జనం సాక్షి) అక్టోబర్ 15 మండల కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్ సర్వీస్ కేజీఎమ్ కాంప్లెక్స్ లో ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు రమేష్ తెలిపారు. ఈ …

ప్రభుత్వ విద్యారంగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలి

టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ టేకులపల్లి, అక్టోబర్ 15( జనం సాక్షి): ప్రభుత్వ విద్యా రంగం అనేక సమస్యలతో సతమతమవుతున్నందున ముఖ్యమంత్రి కెసిఆర్ …

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు.

  లగిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్. 220 మంది విద్యార్థులకు బస్సు పాసులు అందజేత. సిరిసిల్ల. అక్టోబర్ 15 .(జనం సాక్షి). విద్యార్థులు కష్టపడి …

వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనుల పై చర్చ

కొడకండ్ల, అక్టోబర్14(జనం సాక్షి ):వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు స్థానిక కార్యాలయం నందు మార్కెట్ కమిటీ చైర్మన పేరం …

పలువురి ని పరామర్శించిన జడ్పిటిసి నాగమణి

అశ్వరావుపేట అక్టోబర్ 14( జనం సాక్షి ) అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో పలు గ్రామాలను ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి సందర్శించారు. లింగాలపల్లి గ్రామంలో అనారోగ్యంతో …

సిపిఐ 24వ జాతీయ మహాసభలకు తరలి వెళ్లిన -సిపిఐ నాయకులు కార్యకర్తలు

కురవి అక్టోబర్-14 (జనం సాక్షి న్యూస్) విజయవాడలో జరిగే సిపిఐ 24వ జాతీయ బహిరంగ మహాసభలు శుక్రవారం తరలి వెళ్లిన కురవి మండలం బలపాల గ్రామానికి చెందిన …

ప్యారవరం వాగు రాకపోకలు బంద్

– వంతెన నిర్మించండి గ్రామ ప్రజల మొరా   జహీరాబాద్ అక్టోబర్ 14 :(జనం సాక్షి) ఝరాసంగం మండల్ ప్యారవరం వాగు పొంగుతున్నది గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. …

ప్యారవరం వాగు రాకపోకలు బంద్

– వంతెన నిర్మించండి గ్రామ ప్రజల మొరా   జహీరాబాద్ అక్టోబర్ 14 :(జనం సాక్షి) ఝరాసంగం మండల్ ప్యారవరం వాగు పొంగుతున్నది గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. …