నిజామాబాద్

పి డీ ఎస్ బియ్యం పట్టివేత

చింతల మానేపల్లి జనంసాక్షి :మండలంలోని గూడెం బ్రిడ్జి వద్ద పి డి ఎస్ బియ్యం పట్టుకున్నట్లు చింతలమానేపల్లి ఎస్ఐ విజయ్ తెలిపారు. ఉదయం 3నుండి 6గంటల ప్రాంతంలో …

గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న ఎల్లమ్మ పండుగ 5వ వార్షికోత్సవం.

 ఏర్గట్ల అక్టోబర్ 14 ( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ పండుగ ఐదవ వార్షికోత్సవం  ఐదు రోజులు ఘనంగా …

*ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గారిని గెలిపించండి.*

శ్రీరంగాపురం: అక్టోబర్ 14 (జనంసాక్షి): శ్రీరంగాపురం మండలంలో  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ పి ఆర్ టి యు టి యస్ …

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్

హన్మకొండ బ్యూరో 14 అక్టోబర్ జనంసాక్షి కాజీపేట మండలానికి చెందిన 59మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు  59లక్షల 06వేల 844రూపాయల విలువగల చెక్కులను మడికొండ …

జర్నలిస్ట్ శ్రీనివాస్ కు నివాళులర్పించిన టియూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి విరహత్అలీ,

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జగదేవ్ పూర్, అక్టోబర్ 14 (జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో గురువారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందిన …

ఆత్మగౌరవానికి ప్రతీక‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు

పేద‌ల ముఖాల్లో ‘డబుల్‌’ సంతోషం;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ కోదాడ టౌన్ అక్టోబర్ 14 ( జనంసాక్షి ) కోదాడ పట్టణంలోని స్థానిక 02,05,08,11,14,17,20, …

జెడ్ పి ఎస్ ఎస్ హై స్కూల్ టాయిలెట్స్ రూమ్ శంకుస్థాపన స్థానిక ఇంచార్జ్ శ్రీనివాస్

అన్ని వసతులు కల్పిస్తాం పెద్దవంగర అక్టోబర్ 14(జనం సాక్షి )ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి సహకారంతో శుక్రవారం వడ్డేకొత్తపల్లి గ్రామంలో …

*కాలమై కరువు పడ్డట్లుగా ఉంది రైతు గోస!

*పోల్కంపేట్ లో దంచి కొట్టిన వాన *రైతులు పండిచిన వరిధాన్యం నేల పాలు! _________________________ లింగంపేట్ 14 అక్టోబర్ (జనంసాక్షి) కాలమై కరువు పడ్డట్టుగా రైతుల గోస …

వామ్మో.. రైల్వే పరిసరాలు

– అసాంఘిక శక్తులకు అడ్డా – రాత్రి వేళల్లో జంకుతున్న ప్రయాణికులు – పోలీసులు చర్యలు చేపట్టాలంటున్న ప్రయాణికులు,స్థానికులు.. డోర్నకల్ అక్టోబర్ 14 జనం సాక్షి ఉదయం …

పోతిరెడ్డిపల్లి మీదుగా గుట్ట బస్సు నడపాలి

సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిరసన చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 14 : యాదగిరి గుట్ట వెళ్లే సిద్దిపేట డిపో బస్సును పోతిరెడ్డి పల్లి గ్రామం మీదుగా నడపాలని …

తాజావార్తలు