నిజామాబాద్

ధరణి భూ సమస్యలు పరిష్కరించాలని తహసీల్ దార్ కార్యాలయం ముందు ధర్నా

పెంట్లవెల్లి (జనం సాక్షి)  అక్టోబర్ 13 పెంట్లవెల్లి మండల కేంద్రం లో  తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం పెంట్లవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధరణి …

సిపిఐ జాతీయ 24వ మహాసభను జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామచందర్ టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి): ఈనెల 14న విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ 24వ మహాసభను జయప్రదం …

తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ కె మీరా, ప్రధాన కార్యదర్శి గా దేశోజు మధు లు ఏకగ్రీవంగా ఎన్నిక

గరిడేపల్లి, అక్టోబర్ 13 (జనం సాక్షి): తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు బుధవారం జరిగిన సూర్యాపేట జిల్లా ప్రథమ మహాసభలో జిల్లా …

మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రామేశ్వరంబండలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం పటాన్చెరు అక్టోబర్ 13(జనం సాక్షి) రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు సంపూర్ణ …

చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల ప్రకారం

మంచిర్యాల జిల్లా## చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు చెన్నూరు పట్టణంలో 7 వ …

సిఐని ఘనంగా సన్మానించిన జ్వాల యూత్& ట్రస్ట్.

ఏటూరునాగారం, అక్టోబరు 13(జనంసాక్షి):- ఈ రోజు జ్వాలా యూత్& ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం కి కొత్తగా వచ్చిన C.I మండాల రాజు కి సన్మానం చేయడం జరిగింది. …

గుండాల బహిరంగ సభను జయప్రదం చేయండి — –బోడు లో కళా కారులతో ప్రదర్శన

టేకులపల్లి, అక్టోబర్ 13 (జనం సాక్షి): అడవి సంరక్షణ నియమాల సవరణలకు వ్యతిరేఖంగా అఖిలభారత రైతుకూలి సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల14 న …

పాఠశాలను సందర్శించిన నోడల్ ఆఫీసర్.

పాఠశాలను పరిశీలిస్తున్న నోడల్ ఆఫీసర్. నెన్నెల, అక్టోబర్13, (జనంసాక్షి) నెన్నెల మండలం దమ్మిరెడ్డి పేట పాఠశాలను గురువారం నోడల్ ఆఫీసర్ లింగయ్య సందర్శించారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలను పరిశీలించారు. …

పట్టించుకోని గుంతలు పూడ్చాలని వాహనదారులు గ్రామ ప్రజలు కోరుతున్నారు

జనం సాక్షి ఎలుకతుర్తి అక్టోబర్ 13 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని బస్టాండు వద్ద గుంతల మయంగా మారిన రోడ్డు పట్టించుకోని అధికారులు దీని సంబంధించిన అధికారులను …

ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మకండి పోడు భూములను సర్వే చేయించుకోండి

అవగాహన కల్పిస్తున్న టిఆర్ఎస్ మండల కమిటీ టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి): టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల పోడు భూముల సర్వే …