నిజామాబాద్

సిఐని ఘనంగా సన్మానించిన జ్వాల యూత్& ట్రస్ట్.

ఏటూరునాగారం, అక్టోబరు 13(జనంసాక్షి):- ఈ రోజు జ్వాలా యూత్& ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం కి కొత్తగా వచ్చిన C.I మండాల రాజు కి సన్మానం చేయడం జరిగింది. …

గుండాల బహిరంగ సభను జయప్రదం చేయండి — –బోడు లో కళా కారులతో ప్రదర్శన

టేకులపల్లి, అక్టోబర్ 13 (జనం సాక్షి): అడవి సంరక్షణ నియమాల సవరణలకు వ్యతిరేఖంగా అఖిలభారత రైతుకూలి సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల14 న …

పాఠశాలను సందర్శించిన నోడల్ ఆఫీసర్.

పాఠశాలను పరిశీలిస్తున్న నోడల్ ఆఫీసర్. నెన్నెల, అక్టోబర్13, (జనంసాక్షి) నెన్నెల మండలం దమ్మిరెడ్డి పేట పాఠశాలను గురువారం నోడల్ ఆఫీసర్ లింగయ్య సందర్శించారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలను పరిశీలించారు. …

పట్టించుకోని గుంతలు పూడ్చాలని వాహనదారులు గ్రామ ప్రజలు కోరుతున్నారు

జనం సాక్షి ఎలుకతుర్తి అక్టోబర్ 13 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని బస్టాండు వద్ద గుంతల మయంగా మారిన రోడ్డు పట్టించుకోని అధికారులు దీని సంబంధించిన అధికారులను …

ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మకండి పోడు భూములను సర్వే చేయించుకోండి

అవగాహన కల్పిస్తున్న టిఆర్ఎస్ మండల కమిటీ టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి): టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల పోడు భూముల సర్వే …

ఎమ్మెల్యే సీతక్కను సన్మానించిన గంగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగారం అక్టోబర్ 13 (జనం సాక్షి) జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ దానసరి అనసూర్య (సీతక్క) డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ములుగు ఎమ్మెల్యే …

ఐ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 13 జనంసాక్షి : ఐ విజన్ కంటి వైద్యశాల అండ్ ఆప్టికల్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి మహాలక్ష్మి మహిళా వృద్ధాశ్రమంలో మహిళలకు ఉచిత …

ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో . బచ్చన్నపేట టిఆర్ఎస్ నాయకులు

బచ్చన్నపేట సెప్టెంబర్ 13 (జనం సాక్షి) మునుగోడు నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు …

ఒక సంచిలో రెండు విత్తనాలు…వరి సీడ్ లో కల్తీ జరిగిందా…

కొనుగోలు చేసింది ఆగ్రోస్ లోనే అంటున్న రైతులు   వరి పంటను శాస్త్రీయంగా పరిశీలించి వివరాలు ఇస్తాం:అగ్రికల్చర్ శాస్త్రవేత్త డాక్టర్ మాలతి   కొత్తగూడ అక్టోబర్ 12 …

దేశంలో బిజెపి పాలనలో సామాన్య ప్రజానీకం అధోగతి …

జీఎస్టీ పేరుతో సామాన్యుని పై భారం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి.. శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 12 భారతదేశంలో బిజెపి ప్రభుత్వము ప్రధాని నరేంద్ర మోడీ …

తాజావార్తలు