నిజామాబాద్

ఎమ్మెల్యే సీతక్కను సన్మానించిన గంగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగారం అక్టోబర్ 13 (జనం సాక్షి) జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ దానసరి అనసూర్య (సీతక్క) డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ములుగు ఎమ్మెల్యే …

ఐ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 13 జనంసాక్షి : ఐ విజన్ కంటి వైద్యశాల అండ్ ఆప్టికల్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి మహాలక్ష్మి మహిళా వృద్ధాశ్రమంలో మహిళలకు ఉచిత …

ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో . బచ్చన్నపేట టిఆర్ఎస్ నాయకులు

బచ్చన్నపేట సెప్టెంబర్ 13 (జనం సాక్షి) మునుగోడు నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు …

ఒక సంచిలో రెండు విత్తనాలు…వరి సీడ్ లో కల్తీ జరిగిందా…

కొనుగోలు చేసింది ఆగ్రోస్ లోనే అంటున్న రైతులు   వరి పంటను శాస్త్రీయంగా పరిశీలించి వివరాలు ఇస్తాం:అగ్రికల్చర్ శాస్త్రవేత్త డాక్టర్ మాలతి   కొత్తగూడ అక్టోబర్ 12 …

దేశంలో బిజెపి పాలనలో సామాన్య ప్రజానీకం అధోగతి …

జీఎస్టీ పేరుతో సామాన్యుని పై భారం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి.. శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 12 భారతదేశంలో బిజెపి ప్రభుత్వము ప్రధాని నరేంద్ర మోడీ …

కేంద్రంలో మృతుల కుటుంబాలకు అపద్బెందావడు..

వెలురు మండల ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్.. హన్మకొండ బ్యూరో 12 అక్టోబర్ జనంసాక్షి మండలం లో ఉప సర్పంచ్ సద్దాముస్సన్ మృతుల కుటుంంబాలకు దేవుడు ల ఉన్నాడని గ్రామ …

తపస్ రాయికొడ్ మండల అధ్యక్షుడిగా కృష్ణ

 రాయికొడ్ జనం సాక్షి అక్టోబర్  12రాయికొడ్. మండల కేంద్రము లో బుధవారం తపస్ ఉపాధ్యాయ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. మండల తపస్ అధ్యక్షుడిగా నల్లంపల్లీ పాఠశాలకు చెందిన …

తపస్ రాయికొడ్ మండల అధ్యక్షుడిగా కృష్ణ

రాయికొడ్ జనం సాక్షి అక్టోబర్ 12రాయికొడ్. మండల కేంద్రము లో బుధవారం తపస్ ఉపాధ్యాయ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. మండల తపస్ అధ్యక్షుడిగా నల్లంపల్లీ పాఠశాలకు చెందిన …

బహుమతి ప్రధానం చేస్తున్న తహసిల్దార్

వ్యాసరచన పోటీలో గట్ల నర్సింగాపూర్ విద్యార్థిని ప్రథమ బహుమతి భీమదేవరపల్లి,మండలం అక్టోబర్ (12) జనంసాక్షి న్యూస్  ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం …

షాపు యజమాని పై కేసు నమోదు..

కేసముద్రం, అక్టోబర్ 12 జనం సాక్షి / మండల కేంద్రంలోని  భద్రకాళి టెక్స్ టైల్స్ యజమాని రాపాక కుమారస్వామి ఇంటి నిర్మాణ పనికి వచ్చిన తాపీ మేస్త్రీలు …