Main

-రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పతకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. -ప్రభుత్వ విప్,అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్ 2(జనం సాక్షి):                               …

జర్నలిస్టుల కార్డుల ఆన్లైన్ గడువు పెంచాలి -ఐజెయూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్

మహబూబాబాద్ బ్యూరో-జూన్1 (జనంసాక్షి) జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులకు దరఖాస్తు చివరి తేదీని పెంచాలని టీ యూడబ్ల్యూజె (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. …

పూర్తయిన ఇళ్లు ఇచ్చేదెప్పప్పుడు

-ముళ్లకొంపలుగా మారిన గోనుపాడు డబుల్ బెడ్ రూమ్స్ -గద్వాల జిల్లా లోని దౌలుసాబ్ దగ్గర 500 ఇళ్లు పూర్తి – పేదల ఇళ్ల తో ఆటలాడుతున్న రాజకీయ …

టిఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో యువకుల చేరిక మహబూబాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతనూనే ఉంది. తాజాగా తొర్రూరు పట్టణంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి …

చిన్నారితో చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

      మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌2: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌లో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల కుమార్తెతో సహా చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నది. మిడ్జిల్‌కు చెందిన …

యాదాద్రి స్వర్ణతాపడం కోసం 3కిలోల బంగారం

ఇవోకు అంతేమొత్తంలో నగదు అందచేత స్వయంగా యాదాద్రిలో ఇవోకు అందించిన మంత్రి మల్లారెడ్డి యాదాద్రి,అక్టోబర్‌28  (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ …

కారు ఢీకొని 20 గొర్రెలు మృతి

మహబూబాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి) : మహబూబాబాద్‌ మండలం జమండ్లపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. నిర్లక్ష్యంగా …

మహిళ ప్రాణం తీసిన డాక్టర్ల నిర్లక్ష్యం

సర్జరీ సమయంలో కడుపులో దూదితోనే కుట్లు కడుపులో దూదితో ఏడాదిగా కడుపునొప్పితో మహిళ మృతి ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన బంధువులు భువనగిరి,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  వైద్యుల నిర్లక్ష్యం ఓ …

తహసిల్దార్‌ సంతకం ఫోర్జరీతో భూమి రిజిస్టేష్రన్‌

వికారాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీకి తెగబడ్డారు. తహసీల్దార్‌లు అప్పులునాయుడు, రవీందర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని …

బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు

ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రావు భువనగిరి,అగస్టు24(జనంసాక్షి): ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు …