Main

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి, ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌, (మార్చి 28) : శ్రీరామ నవమి వేడుకలు వాడవాడలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండితులు, పామరులు అనే తేడా లేకుండా భక్తులందరూ దేవాలయాలకు వెళ్లి సీతారాములను …

ఏసీబీ వలలో అడిట్ అధికారి

మహబూబ్‌నగర్ : లంచం తీసుకుంటూ సీనియర్ అడిట్ అధికారి రవీందర్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. పింఛన్ అడిట్ కోసం రూ. 24 వేలను రవీందర్ డిమాండ్ చేశారు. …

తల్లీకూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండుగులు

మహబూబ్‌నగర్‌, మార్చి 26: మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం సంగంబండలో తల్లీకూతురుపై దుండుగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనలో కూతురు మరణించింది. తల్లి పరిస్థితి విషమంగా …

పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాం కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ.16కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖమంత్రి కె.తారకరామారావు గురువారం ప్రారంభించారు. …

జమ్మిచేడులో ఆటో బోల్తాపడి ఇకరి మృతి

మహబూబ్‌నగర్‌: గద్వాల్‌ మండలంలోని జమ్మిచేడు గ్రామంలో ఆటోలో ప్రయానిస్తున్న ఒక వ్యక్తి ఆటో బోల్తా పడటంతో మృతి చెందినాడు. నాలుగురికి తీవ్ర గాయలవడంతో త్వర త్వరగా వారిని …