మహబూబ్ నగర్

*ఘనంగా వజ్రోత్సవ ర్యాలీ*

వీపనగండ్ల ఆగస్టు 13 (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో శనివారం 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ ఊరేగింపు నిర్వహించారు. ఈ …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

  ఆత్మకూర్(ఎం) ఆగస్టు 13 (జనంసాక్షి ) ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి గారి చేతుల …

ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం,వడ్డేపల్లి జెడ్పిటిసి కాశపోగు రాజు

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 13 (జనం సాక్షి); 75 వ భారత స్వతంత్ర వజ్రోత్సవల్లో భాగంగా పెద్ద ఎత్తున ఫ్రీడమ్ ర్యాలీ శనివారము వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ …

జానపద కళాకారుల ప్రదర్శనను విజయవంతం చేయాలి.

జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి): 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా ఆగస్టు నేడు ఆదివారం సాయంత్రం 3 గంటల …

డి పి ఆర్ ఓ కు రాఖీ కట్టిన జడ్పీ చైర్మన్.

  నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి): రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాంకు నాగర్ కర్నూల్ జిల్లా …

సుంకేసుల కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

ఆగస్టు 13(జనం సాక్షి) రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఎగువ ఉన్న ప్రాజెక్టు ల నుండి వస్తున్న నీరు, డ్యామ్ ఎగువ …

టేకులపల్లి మండలం లో అజాది కా గౌరవ్ పాదయాత్ర నిర్వహించనున్న కాంగ్రెస్ శ్రేణులు

– రూట్ మ్యాప్ విడుదల చేసిన కాంగ్రెస్ నాయకత్వం టేకులపల్లి, ఆగస్టు 13( జనం సాక్షి) : టేకులపల్లి మండలంలో ఆజాది కా గౌరవ్ పాదయాత్ర నిర్వహించ …

20 వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ ఆగస్టు 13 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శనివారం తహశీల్దార్ …

తిమ్మప్ప స్వామికి వెండి గొడుగులు వితరణ

మల్దకల్ ఆగస్టు 13 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పలువురు భక్తులు సేవా కైంకర్యాలు అందజేస్తున్నారు. శనివారం రాజోలి మండలం పచ్చర్ల గ్రామానికి …

తిమ్మప్ప స్వామి దేవాలయంలో హరికథ కాలక్షేపం

మల్దకల్ ఆగస్టు 13 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా శ్రీనివాస కళ్యాణం హరికథా కాలాక్షపాన్ని నిర్వహించారు.75వ భారత స్వాతంత్ర …