మహబూబ్ నగర్

బీసీ స్మశాన వాటిక అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి.

జాతీయ కార్యవర్గ సభ్యుడు తాండూర్ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి. తాండూరు నవంబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పోలీస్ స్టేషన్ వెనుకల ఉన్న బిసి స్మశాన …

తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిన గద్వాల ఎమ్మెల్యే…

అధికారం కోల్పోతామనే భయంతో అసహనం… – గద్వాల ఎమ్మెల్యే పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..  – నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ …

పూర్ణాహుతితో రుద్రహోమాలు పరిసమాప్తి*

ముగిసిన కార్తీక మాసం* *నెలరోజుల పాటు భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు* *అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 23)*కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ప్రతిరోజు ఆలయంలో రుద్రహోమాలు …

ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంధం కళ్యాణ్* *గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (23):* భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల వాల్  పోస్టర్ …

పంట పొలాలకు సాగునీరు అందించాలి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే.సతీష్ కుమార్ కొల్లాపూర్ పట్టణ పరిధిలోని ఎల్లూరు మార్నింగ్ వాక్ లో భాగంగా రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో దాదాపు 5 కిలోమీటర్లు కాలువ …

మృతుల కుటుంబాలకు ఎంపిపి పరామార్ష

మండల కేంద్రమైన తాడిచర్లలోని చొప్పరి రాజశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, కాంగ్రెస్ యూత్ నాయకుడు బొబ్బిలి రాజు, టియుడబ్ల్యూ జె …

మత్స్యకారులకు అండగా తెరాస ప్రభుత్వం

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే సతీష్ కుమార్ మృత్యుకారుల దినోత్సవ సందర్భంగా. ర్యాలీ కొల్లాపూర్ వేడుకలు ఘనంగా నిర్వహించి బైకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కొల్లాపూర్ లో …

జిల్లాస్థాయి జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు సైన్స్ పెర్

వనపర్తి జిల్లా కేంద్రంలో సూర్యచంద్ర హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు సైన్స్ ఫెర్ నిర్వహించడం జరిగింది.గణిత ప్రదర్శనలో రాణించినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి …

విజ్ఞానమనేది తరగనిది, వయసుతో సంబంధం లేకుండా జ్ఞానాన్ని సంపాదించడమనేది నిరంతర ప్రక్రియ

ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలు – రెండు కోట్లతో నిర్మించే కొత్తభవనలో జిల్లా కవులు, కళాకారుల కావ్యాలు అందుబాటులోకి చేస్తాం – ముగిసిన …

పాటకు జేజేలు

సాహిత్య పఠిమకు జెజెలు … — అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న పాలమూరు జిల్లా కవులు మహబూబ్ నగర్ అర్ సి ,నవంబరు 21 (జనంసాక్షి ): తెలంగాణ …