మహబూబ్ నగర్

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని కలిసిన అయ్యప్ప స్వామి మాలధారులు

మక్తల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారిందని అయ్యప్ప స్వామి మాలధారులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని కలిశారు. …

పంచలింగాల ప్రాథమికొన్నత పాఠశాలకు విజెఆర్ ఫౌండేషన్ సహాయం

విద్యతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని విజిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వర్కటం జగన్నాథ్ రెడ్డి అన్నారు. మక్తల్ మండలంలోని పంచలింగాల …

జిల్లాస్థాయి లో ఉత్తమ ప్రతిభని కనబరిచిన పంజుగుల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంపల్లి వర్ణ ,కాంపల్లి శ్రీనిధి

కల్వకుర్తి పట్టణంలోని సిబిఎం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలలో జిల్లాలోని కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు …

హంపి పీఠాధిపతులు ఆధ్వర్యంలో మహాసంస్థాన పూజలు

 ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసిన కర్ణాటకలోని శ్రీహంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు విద్యారణ్య భారతి తీర్థ స్వామీజీ …

శిలాఫలకంపై పేరు తారుమారు…

పొరపాటు జరిగిందన్న సర్పంచ్ భర్త… గద్వాల ప్రతినిధి నవంబర్ 24(జనంసాక్షి):- గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా శిలాఫలకంపై …

ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మక్తల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. …

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ యూత్ నాయకులు

పల్లెర్ల గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు రేముడాల నగేష్ పెసరకాయల నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాల పట్ల ఆకర్షితులై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని …

రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం

ధరణి పోర్టల్ పూర్తిగా రద్దు చేయాలి  ధరణి తో తీరని రైతుల సమస్యల  రేపే మండల రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నా అయిజ, నవంబర్ 23 (జనం …

రైతు సంఘం నాయకులకు 50వేల రూపాయలు అందజేసిన సింగల్విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో రైతు సంఘం నాయకులకు 50 వేల రూపాయలు అందజేసిన సింగల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ధన్యవాదాలు …

ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా బోధించాలని

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు పాఠశాలలో సమూల మార్పులు వచ్చాయని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మన …