మెదక్

యువకుడి అనుమానాస్పద మృతి

రైలుపట్టాలపై శవం కనుగొన్న పోలీసులు మెదక్‌,జూన్‌1(జ‌నంసాక్షి):ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై పడి మృతి చెందడం స్థానికంగా …

గోసాంపల్లి సర్పంచ్ కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శ.

దుబ్బాక 01,జూన్ ( జనం సాక్షి ) దుబ్బాక మండలంలోని గోసాన్ పల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి తండ్రి నర్సారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని …

ఓబీసీ కులగణన పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. – బీసీ నీనాదంతో ప్రధాని అయిన మోడీ బీసీలపై అస్పృశ్యతనా -టి పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు

ఓబీసీల కుల గణన పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బీసీల నినాదంతో ప్రధాని అయిన మోడీ బీసీలపై అస్పృశ్యతను ప్రదర్శించడం ఏంటని అని టిపి ఎస్ …

నేడు కురుమ సంఘం ఫంక్షన్ హాల్ పనులకు భూమి పూజ చేయనున్న మంత్రి హరీష్ రావు

నంగునూరు, జూన్01(జనంసాక్షి): సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల శివారులో ఇందూర్ కాలేజ్ ప్రక్కన కెటాయించినటువంటి స్థలంలో కురుమ సంఘం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, …

కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా 

సిద్ధిపేట బ్యూరో,మే24(జనంసాక్షి): ‘కంటి సమస్యలుంటే రంది పడొద్దు.! మీ కోసమే సిద్ధిపేటలో కంటి దవాఖాన తెచ్చిన.! ఇక్కడ ఉన్న సౌలత్ లన్నీ మీ ఊర్లో క్యాంపు నిర్వహణ …

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

          సంగారెడ్డి : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో మ‌హిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల …

 ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే క్రాంతి అండ

సంగారెడ్డి,మార్చి5 (జనం సాక్షి):  ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ మానవత్వం చాటుకున్నారు. అన్నాసాగర్‌ చెరువు కట్ట వద్ద రోడ్డుప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. …

కేసీఆర్‌ కూడా వారణాసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ది పేదలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివే ఛాన్స్‌ మన ఊరు` మన బడికోసం రూ. 7,289 కోట్లు మంజూరు సిఎం …

కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ది

పేదలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివే ఛాన్స్‌ మన ఊరు` మన బడికోసం రూ. 7,289 కోట్లు మంజూరు సిఎం కెసిఆర్‌ హావిూ మేరకు జిల్లాకు రూ. …

ప్రభుత్వ స్కూళ్ల‌ను తీర్చిదిద్దటమే అన్నీ మంత్రి హ‌రీశ్‌రావు

          సంగారెడ్డి : కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల‌ను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమ‌ని ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి …