మెదక్

తండ్రికి తగ్గ తనయుడు యూత్ ఐకాన్ మంత్రి కేటీఆర్ – ప్రపంచ దేశాల్లో తెలంగాణకు పేరు తెచ్చిన మంత్రి కేటీఆర్ మంత్రి కేటీఆర్  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన పట్నం మాణిక్యం 

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , జూలై 24  ::తండ్రి కెసిఆర్ కి  తగ్గ తనయుడు యూత్ ఐకాన్ మంత్రి కేటీఆర్ అని,  ప్రపంచ దేశాల్లో …

చింతా ప్రభాకర్  క్యాంపు కార్యాలయంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ లా దరఖాస్తుల స్వీకరణ

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , జూలై 21  ::టీఎస్.హెచ్.డి.సి చైర్మన్ చింతా ప్రభాకర్ అధ్వర్యంలో యువతీ యువకులకు సొంత నిధులతో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ …

వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి – అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు  రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్

  సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి  జూలై 20 :: వర్షాలు కురుస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర …

మహిళలతో కలిసి వరి నాట్లు : మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఘన్పూర్ మండలం చౌట్లపల్లి లో మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు .ఈ సందర్భంగా మహిళల సాంప్రదాయ జానపదాలతో గొంతు …

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

జనం సాక్షి ప్రతినిధి మెదక్ మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామ సర్పంచ్ రజిని బిక్షపతి మామ గుజ్జరి.పుండరీకం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న …

ఆసుపత్రి నుండి ఓ వ్యక్తి అదృశ్యం

సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు వికారాబాద్ రూరల్ జూలై 19 జనం సాక్షి వైద్య చికిత్సలు చేయించుకోవడానికి ఆసుపత్రి నుండి …

మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా నాగేశ్వరరావు

శివ్వంపేట జూలై 19 జనంసాక్షి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బుధవారం మండల …

ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కై తపస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ తపస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దత్తాత్రి

జహీరాబాద్ జులై 19 (జనం సాక్షి) తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో జహీరాబాద్ మండలం లోని రంజోల్, హుగ్గేల్లి, భరత్ నగర్, పస్తాపూర్, దిడ్గి,కొత్తూరు, …

పని పాతర… జాతర ముందర

*కార్యాలయ పని సమయంలో ఏడుపాయల్లో విందులు వినోదాల్లో కొల్చారం మండల పరిషత్ ఉద్యోగులు జనం సాక్షి /కొల్చారం మండల పరిషత్తు కార్యాలయ ఉద్యోగుల పనితీరు రోజురోజుకు అధ్వానంగా …

ఇద్దరు అనాధ  కూతుర్లను దత్తత తీసుకున్న పట్నం మాణిక్యం ఫౌండేషన్

  వీరి బాగోగులు మేమే చూసుకుంటాం ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , జూలై 19 …