మెదక్

వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి – అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు  రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్

  సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి  జూలై 20 :: వర్షాలు కురుస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర …

మహిళలతో కలిసి వరి నాట్లు : మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఘన్పూర్ మండలం చౌట్లపల్లి లో మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు .ఈ సందర్భంగా మహిళల సాంప్రదాయ జానపదాలతో గొంతు …

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

జనం సాక్షి ప్రతినిధి మెదక్ మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామ సర్పంచ్ రజిని బిక్షపతి మామ గుజ్జరి.పుండరీకం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న …

ఆసుపత్రి నుండి ఓ వ్యక్తి అదృశ్యం

సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు వికారాబాద్ రూరల్ జూలై 19 జనం సాక్షి వైద్య చికిత్సలు చేయించుకోవడానికి ఆసుపత్రి నుండి …

మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా నాగేశ్వరరావు

శివ్వంపేట జూలై 19 జనంసాక్షి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బుధవారం మండల …

ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కై తపస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ తపస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దత్తాత్రి

జహీరాబాద్ జులై 19 (జనం సాక్షి) తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో జహీరాబాద్ మండలం లోని రంజోల్, హుగ్గేల్లి, భరత్ నగర్, పస్తాపూర్, దిడ్గి,కొత్తూరు, …

పని పాతర… జాతర ముందర

*కార్యాలయ పని సమయంలో ఏడుపాయల్లో విందులు వినోదాల్లో కొల్చారం మండల పరిషత్ ఉద్యోగులు జనం సాక్షి /కొల్చారం మండల పరిషత్తు కార్యాలయ ఉద్యోగుల పనితీరు రోజురోజుకు అధ్వానంగా …

ఇద్దరు అనాధ  కూతుర్లను దత్తత తీసుకున్న పట్నం మాణిక్యం ఫౌండేషన్

  వీరి బాగోగులు మేమే చూసుకుంటాం ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , జూలై 19 …

చింతా ప్రభాకర్ అధ్వర్యంలో యువతీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్

  డ్రైవింగ్ లైసెన్స్ లబ్ధిదారుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , జూలై 19 ::చింతా ప్రభాకర్ అధ్వర్యంలో యువతీ యువకులకు …

మంత్రిని విమర్శించే స్థాయి మీకు లేదు! # ఉద్యమాలు సరే కానీ అనుచిత వ్యాఖ్యలు సహించం, # సిద్దిపేట – గజ్వేల్ తర్వాత జహీరాబాద్ కే ప్రాధాన్యత ఇస్తున్న మంత్రివర్యులు, # వేరే రాష్ట్రంలో బకాయిలు ఇవ్వకున్నా జహీరాబాద్ లో సాధ్యమైంది, # ఫాక్యరీ ప్రారంభానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, # మంత్రి పై అనుచిత వ్యాఖ్యలకు బి.ఆర్.యస్ నాయకులు ఢిల్లీ వసంత్ కౌంటర్

(జహీరాబాద్ జనం సాక్షి) చెరుకు రైతుల ధర్నా కార్యక్రమంలో స్థానిక అఖిలపక్ష నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బి.ఆర్.యస్ నాయకులు ఢిల్లీ వసంత్ ఖండించారు, ముఖ్యంగా జిల్లా …