Main

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు

పెద్దేముల్ మండల పరిధిలోని నాగులపల్లి,రుద్రారం, నర్సాపూర్ గ్రామల విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల స్కూలుకు కాలేజీలకు వెళ్లడానికి విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉండేది. కొంతమంది …

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్‌,అగస్టు4(జనం సాక్షి): రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ …

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సంకల్ప బలానికి ప్రతీక

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు సాధించాం నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్‌ వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్‌ ఫ్రీ హైదరాబాద్‌ కోసం కృషి సాగాలి …

నిషేధిత ఈ`సిగర్ల స్వాధీనం

హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ`సిగర్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ`సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. …

మేడ్చల్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రి

మంత్రి మల్లారెడ్డితో కలసి హరీష్‌ శంకుస్థాపన వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధుల వెచ్చింపు కేంద్రమంత్రి కిషన్‌ రెడడ్డి తీరుపై మంత్రి ఆగ్రహం మేడ్చెల్‌,అగస్టు3(జనం సాక్షి):మేడ్చల్‌లో 50 …

కొనసాగుతున్న ఉపరిత ద్రోణి

వరుస వర్షాలతో నగర జీవుల ఆందోళన ఇంకా బురదనుంచి తేరుకోని పలు కాలనీలు హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జనం సాక్షి): ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడ్డ ఉపరితల ద్రోణి …

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడరు

మునుగోడు ఉప ఎన్నిక రాదు కాంగ్రెస్‌లో ఉంటూనే టిఆర్‌ఎస్‌పై పోరాడుతారు ఎఐసిసి కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి విశ్వాసం హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడటం …

పేద‌ల ఆరోగ్యానికి స‌ర్కారు భ‌రోసా

మంబపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్. తాండూరు జులై 30(జనంసాక్షి)పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని మంబపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. …

విమానాశ్రయంలో నిషేధిత సిగరెట్లు పట్టివేత

రంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయణికులను అధికారులు …

గోవా నుంచి తరలిస్తున్న డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. …